గూడూరు: గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలపాతాల్లో వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని జలపాతం జాలువ�
నిర్మల్ అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యమిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నార
శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో �
టీకాల సమీకరణకు కార్యాచరణ కొరత లేకుండా చూసేందుకు ఏర్పాట్లు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి సరిపోయినన్ని
రాష్ట్రం నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లతో పయనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కరోనా రోగులకు కావాల్సిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంవో) తరలింపులో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) �
రోజూ 35 లక్షల లీటర్లు సరఫరా డీఆర్డీవోతో కలిసి 40 ఆక్సిజన్ ప్లాంట్లు హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులను ఆదుకొనేందుకు ప్రముఖ నిర్మాణరంగ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ముందుకొచ్చింది. హైదరాబాద్లోని �
99.45% కోలుకుంటున్నారు! మరణాలు అర శాతమే క్రమంగా పెరుగుతున్న రికవరీ రేటు అందుబాటులో ఆక్సిజన్, ఔషధాలు అక్కరకొచ్చిన ముందస్తు జాగ్రత్తలు చికిత్సపై దృష్టిసారించిన అధికారులు దవాఖానల్లో పెరుగుతున్న డిశ్చార్జ్