భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల డెకరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టం యూనియన్ ను బుధవారం మండల కేంద్రంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డెకరేషన్ యూనియన్ లో 38 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
టేకులపల్లి మండలంలోని టేకులపల్లి, దాసుతండ, సింగ్యాతండ, లచ్యతండ ఎ-కాలనీ, బి-కాలనీ పరిధిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని..
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టేకులపల్లి మండలంలోని బోడు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బోడు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొత్తతండా, బొమ్మనపల్లితండా, బిల్లుడుతండా, లచ్యతండా, టేకులపల్లి గ్రామాల్లో కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెట్రాంచెలక సమీపంలో గల 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీలోని గ్రామాలను ఇండియన్ ఇంజీనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) అధికారులు తుషార్ కుమార్, యూపీఎస్సీ 2021 బ్యాచ్ ఉత్తరప్రదేశ్, మహేంద్�
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల సమర్పణలో అవకతవకలకు పాల్పడి విజయం సాధించిన ముగ్గురు అభ్యర్థులపై కేసులు నమ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సిగ్నల్ సేవలు మెరుగు పర్చాలని బోడు గ్రామస్తులు, సర్పంచ్ పొదెం స్వరూప కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విలే�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా (పీ) గ్రామానికి చెందిన కొందరిపై అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి అధికార బలంతో అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు గురి చేస్తున్నట్లు సేవాలాల్ స�
నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని బీ కాలనీ తండాలో గురువారం కార్డె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ బోడ బాలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో..
న్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుడిపూడి మోహన్ రావు టేకులపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఫిట్మెంట్ ను వెంటనే ప్రకటించాలని, గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పి
కోతులు, కుక్కల వల్ల టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కావునా వాటి బెడద నుండి ప్రజలను కాపాడాలని ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి న�
టేకులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు గుగులోత్ రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి రూ.6 లక్షల చెక్కును టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్�