భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సులానగర్, దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి, సంపత్ నగర్ పంచాయతీల్లో భారీగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సులా�
మొక్కజొన్న కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు గురువారం ఆందోళనకు దిగారు. కోనుగోలు కేంద్రం వద్ద 4 రోజులుగా మక్క కోనుగోలు చేయట్ల�
టేకులపల్లి మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం బేతంపూడి (పీఏసీఎస్) చైర్మన్ గా లక్కినేని సురేందర్ రావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సొసైటీ అనుబంధం అసిస్టెంట్ రిజిస్ట�
టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా..
బీఆర్ఎస్ను ప్రజల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్ చెంప చెళ్�
భవిష్యత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు టేకులపల్లి గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 26న నిర్వహించనున్న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా జి గ్రామ పంచాయితీ సమీపంలో ఉన్న సాయమ్మ చెరువులో గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు�
విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మండలంలోని టేకులపల్లిలో ఏకలవ్య, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకు�
టేకులపల్లి మండల కేంద్రంలో టేకులపల్లి, గోలియా తండా పంచాయతీల ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న వారాంతపు సంత వేలం పాట గోల్యతండా పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించా�
టేకులపల్లి మండల కేంద్రంలోని మసీద్లో ముస్లింలకు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లక్కినేని సురేందర్ రావు, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలునాయక్ ఇచ్చిన ఇఫ్తారు విందులో బుధవారం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రి�
Tekulapalli : టేకులపల్లి ఫిబ్రవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ రామా నాయక్ తన గ్రామ ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
పుస్తక పఠనాన్ని మించిన సాధనం లేదని, టేకులపల్లి గ్రంథాయాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు పలుగు, పార, బొచ్చలు సర్పంచ్ బోడ బాలు నాయక్ చేతుల మీదుగా..