రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఫిట్మెంట్ ను వెంటనే ప్రకటించాలని, గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పి
కోతులు, కుక్కల వల్ల టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కావునా వాటి బెడద నుండి ప్రజలను కాపాడాలని ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి న�
టేకులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు గుగులోత్ రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి రూ.6 లక్షల చెక్కును టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో టేకులపల్లి, బోడు గ్రామాల్లో 'అరైవ్ అలైవ్' ప్రోగ్రామ్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను టేకులపలి సీఐ బత్తుల సత్యనారాయణ వివరించ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ లక్ష్మనాయక్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీలను మంగళవారం నిర్వహించారు. సులానగర్లో నిర్వహించిన పోటీల్లో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల చొప్పున బియ్యం మంగళవారం అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన పలు పంచాయతీల సర్పంచులకు శనివారం జగదాంబ దేవి సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
టేకులపల్లి మండలం స్టేషన్ తడికలపూడి గ్రామంలో గల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ స్కూల్ను తావూరియాతండా పంచాయతీ సర్పంచ్ తేజావత్ అను, కాంప్లెక్స్ హెచ్ఎం ధరావత్. రాంచందర్ సింగ్ గురువారం ప్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎస్లో గురువారం ఎంఈఓ జగన్ మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్కావెంజర్ పనితీరుపై విచారణ చేపట్టారు. బుధవారం నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్లో వ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి స్కూల్లో మధ్యాహ్న భోజనం మోనూ ప్రకారం పెట్టడం లేదని, రోజు పప్పుచారునే పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వంట నిర్వాహకురాలు రోజూ అన్�
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకర్గ నాయకులు బుధవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఖమ్మం పర్యటనలో ఉన్న..
ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా బాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డివిజనల్ ఇంజినీరింగ్ ఆపరేషన్ కొత్తగూడెం రంగస్వామి అన్నారు. టేకులపల్లి మండలంలోని బేతం�
షీ టీమ్స్పై మంగళవారం టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ..