Bihar Election Results : యావత్ దేశం ఆసక్తికనబరిచిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ(NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి రావాలనుకున్న మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వ్యూహకర్త న�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు రెండు రోజుల ముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ‘అమ్మ సోదరి గౌరవ పథకం’ కింద మకర సంక్రాంతి నుంచి రూ.30 వేల
బీహార్ శాసనసభ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరి రోజు ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఈ నెల 6న 121 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది.
నువ్వా? నేనా? అన్నట్టు పోటాపోటీగా జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాఘట్బంధన్ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను బుధవారం ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) తొలి విడత ఎన్నికల సమయం సమీపిస్తున్నప్పటికీ విపక్ష మహాఘట్బంధన్లో (Mahaghatbandhan) సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నదనే స్పష్టత రాన�
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్లపై ఐఆర్సీటీసీ స్కామ్లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు �
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, కూతురు హేమా యాదవ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది.
Nitish Kumar | బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar), ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్(Tejaswi Yadav) ఒకే ఫ్లైట్లో ఢిల్లీ బయలురి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది.
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో �
మండీ బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా తడబడ్డారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై విమర్శలు చేయబోయి, సొంత పార్టీ నేత తేజస్వీ సూర్యపై విమర్శలు గుప్పించారు. ఇద్దరి పేర్ల ముందు తేజస్వీ ఉండటమే ఆమె గందరగోళానికి కారణం.
బీజేపీ, దానికి కేంద్రంలో మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన మనస్తత్వమని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. బుధవారం జరిగిన తమిళనాడు సీఎం స్టాల�