పట్నా : బిహార్లో ఉప ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజలకు మద్యం, డబ్బులు, చీరలు పంచుతోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారం ఆరోపించారు. ఛాత్ పూజ పేరుతో నితీష్ సర్కార్ ప్రజ�
పట్నా : బీహార్లో ఈనెల 30న జరగనున్న కీలక ఉపఎన్నికలకు ముందు ఆర్జేడీతో కాంగ్రెస్ తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే కుషేశ్వర్ ఆస్ధాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తన అభ�
బీహార్కు రాకుండా ఆపుతున్నారు తేజస్విపై తేజ్ ప్రతాప్ ఆరోపణ! పాట్నా : తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ నుంచి బీహార్కు రా కుండా నలుగురైదుగు రు ఆపుతున్నారని, ఢిల్లీలోనే బంధించారని ఆయన కుమారుడు తేజ్�
పాట్నా, సెప్టెంబర్ 25: కులాలవారీగా బీసీల జనగణన చేపట్టాలన్న డిమాండ్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర నాయకులకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లేఖ రాశారు. ఓబీసీ, ఈబీసీల జనగణనను కులాల వారీగా చే
పాట్నా : బీహార్లో అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వర్షాకాల సమావేశాలు తొలి రోజు సందర్భంగా హెల్మెట్లు, నల్ల రంగు మాస్క్లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. మార్చి 23వ తేదీన �
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు నమోద
పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ తెలిపారు. �
పట్నా : బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోవాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్షని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. నితీష్ సర్కార్ త్వరలోనే కుప్పకూలుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో మహ�