అందివచ్చిన సాంకేతికతను పోలీసింగ్కు జోడిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. శనివారం పోలీసు అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
దేశీయ ఐటీ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్న సంస్థలు ..తాజా ఉద్యోగ నియామకాలకు బ్రేక్వేశాయి. ప్రస్తుత ఆర్థ
Technology | విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక, సాంకేతిక అంశాలతోపాటు ప్రభుత్వ శాఖలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ్డి సూచించారు.
వినోద రంగంలో అతిముఖ్యమైన టీవీలు కూడా.. ఆధునిక సాంకేతికతను అద్దుకోనున్నాయి. మరింత పెద్దగా, ప్రకాశవంతంగా మారబోతున్నాయి. మైక్రో ఎల్ఈడీ మోడళ్ల రాకతో.. 100 అంగుళాల తెరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి రానున్నా�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోల జాతర నడిచింది. మునుపెన్నడూ లేనివిధంగా నిధుల సమీకరణ జరిగింది. 2025లో 103 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు రాగా.. ఆల్టైమ్ హైలో రూ.1.76 లక్షల కోట్ల ఫండ్స్ను ఆయా కంపెనీలు చ
వచ్చే ఏడాదిలో ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో ఎప్పటిలాగానే టెక్నాలజీ కోర్సులే ముందు వరుసలో ఉన్నాయి. ఉపాధిని ఇవ్వడంలో ఎంబీఏ స్థాయి తగ్గింది. కామర్స్, వొకేషనల్ డిగ్రీలు నెమ్మదిగా తమ స్థాయులను పెంచుకున�
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ముగింపు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి విద్యార్థులన�
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో గ్రంథాలయాల్లోని పుస్తకాలు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
రిలయన్స్ జియో తన యూత్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. 18 నెలల పాటు గూగుల్ జెమిని ఏఐ ప్రొ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు గాను టెక్ దిగ్గజ సంస్థ గూ�
ల్యాప్టాప్/ డెస్క్టాప్ వాడుతున్నారా? ఒకేసారి పెన్డ్రైవ్, మొబైల్, మౌస్ కనెక్ట్ చేయాల్సిన అవసరం వస్తున్నదా? యూఎస్బీ పోర్ట్లు సరిపోక ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ఇది సమస్యే కాదు. ఎందుకంటే.. దీనిక�
ఇంట్లో ఎన్నెన్నో గాడ్జెట్స్ వాడుతుంటాం. దాంతో ఎప్పుడూ పవర్ సాకెట్స్ కొరత ఉంటుంది. ఒక్కో పరికరానికి ఒక్కోరకం ప్లగ్ అవసరం పడుతుంది. అలాంటి సమయంలో.. జీఎం కంపెనీ అందిస్తున్న ఈ 3 పిన్ 6 ఏఎంపీ యూనివర్సల్ మల
టెక్నాలజీ మానవాళికి సేవ చేసేలా ఉండాలని రాష్ట్ర గవర్నర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చీఫ్ రెక్టార్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవ వేడుకలు మంగళవారం గచ�
టెక్నాలజీ పెరిగింది.. ఏ స్థాయిలో వర్షం వస్తుందనే విషయం ముందే తెలుస్తుంది. కాని నగరంలోని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వర్షం వస్తే మాకేంటి.. వర్షం వచ్చిన తరువాత తాపీగా వెళ్లి రోడ్లపై అలా తిరిగి ఫొటోలు దిగి వస్�