సాంకేతిక విజ్ఞానం, కళలు మన దేశానికి రెండు కండ్లు అని ప్రముఖ నాట్యకళాకారిణి పద్మవిభూషణ్ డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో 15వ స్నాతకోత్సవ వేడుకలు �
దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం బాధితులుగా ఉన్న ప్రజలతో మాత్రమే ఉంటుందని అన్నారు. నేరా
క్రీడల స్వరూపాన్ని, భవిష్యత్తును టెక్నాలజీ పూర్తిగా మార్చేసిందని భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అన్నాడు. గత ఏడేనిమిది ఏండ్లుగా క్రీడలతో టెక్నాలజీ బంధం విపరీతంగా పెరిగిపోయిందన్నాడు.
పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సీసీడీఎన్ఎస్ 2.0(క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం), ఈ-సాక్ష్య అమలుపై డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ పోలీస్ సీవీ ఆ�
టెక్నాలజీ ఆధారిత మౌలిక సదుపాయాల కన్సల్టెన్సీ సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్..ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీవో కింద �
అందివచ్చిన సాంకేతికతను పోలీసింగ్కు జోడిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. శనివారం పోలీసు అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
దేశీయ ఐటీ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్న సంస్థలు ..తాజా ఉద్యోగ నియామకాలకు బ్రేక్వేశాయి. ప్రస్తుత ఆర్థ
Technology | విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక, సాంకేతిక అంశాలతోపాటు ప్రభుత్వ శాఖలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఎంపీడీవో సాగర్ రెడ్డి సూచించారు.
వినోద రంగంలో అతిముఖ్యమైన టీవీలు కూడా.. ఆధునిక సాంకేతికతను అద్దుకోనున్నాయి. మరింత పెద్దగా, ప్రకాశవంతంగా మారబోతున్నాయి. మైక్రో ఎల్ఈడీ మోడళ్ల రాకతో.. 100 అంగుళాల తెరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి రానున్నా�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోల జాతర నడిచింది. మునుపెన్నడూ లేనివిధంగా నిధుల సమీకరణ జరిగింది. 2025లో 103 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు రాగా.. ఆల్టైమ్ హైలో రూ.1.76 లక్షల కోట్ల ఫండ్స్ను ఆయా కంపెనీలు చ