గేమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సాధారణ ఫోన్లలో ఎక్కువ సేపు ఆడితే ఫోన్ వేడెక్కుతుంది, స్లో అవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ తీసుకొచ్చింది.
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించుకుంటూ నేరాల నియంత్రణకు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ కరణాకర్ సూచించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదుకు సంబంధిం
టెక్నాలజీ, ఇతర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. సచివాలయంలో భట్టితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్లేమి బృందం భేటీ అయిం ది.
Shankar | కొందరు దర్శకులు సినిమా పరిశ్రమలో తమ టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో శంకర్ ఒకరు. "జెంటిల్మన్" నుంచి "రోబో" వరకూ అత్యుత్తమ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా �
వంటింటి పనులు, ఆఫీస్ వర్క్ ఒక్కచేత్తో చేసే ఆడవాళ్లు ఇల్లు ఊడ్చే దగ్గరికి వచ్చేసరికి కంగారుపడతారు. నడుం వంచి చేసే ఈ స్వచ్ఛయజ్ఞం ఇంటిని పరిశుభ్రంగా మారుస్తుందేమో కానీ, రెండు గదులు ఊడ్చేసరికి వారి నడుము �
సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఏదైనా సంతోషం, బాధ, కోపం ఏది వచ్చినా..
వెంటనే ఫోన్ తీసి పోస్ట్ చేసేస్తున్నాం. మనసు గదికి సోషల్ మీడియాను విండోగా మార్చేసి, దాన్ని నిరంతరం
తెరిచే ఉంచుతున్నాం. అందు
నర్మెట వద్ద నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆసియా ఖండంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం
డిజిటల్ యుగంలో జర్నలిజం కొత్త ఒరవడిని అందిపుచ్చుకుంది. స్మార్ట్ఫోన్లు, డేటా టూల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో వార్తలు వేగం పుంజుకున్నాయి. అయితే, ఈ డిజిటల్ జర్నలిజాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే.. �
అన్నిరంగాల్లో అడుగుపెట్టిన కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ‘ఫ్యాషన్'కూ విస్తరించింది. ‘Slayrobe’ పేరుతో ఫ్యాషన్ ప్రపంచంలో ఓ సరికొత్త సాంకేతికత వచ్చి చేరింది. ఎవరికి ఎలాంటి ఔట్ఫిట్స్ సూటవుతాయో.. ఏ రంగు డ్రెస్సులు
మీరు గూగుల్ పిక్సల్ ఫోన్లను లేదా ఆ కంపెనీకి చెందిన ఇతర ఏవైనా వస్తువులను కొనాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే గూగుల్ తాజాగా భారత్లో తన స్టోర్ను అధికారికంగా లాంచ్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ను ప్రస్తుతం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా నిర్వహిస్తోంద�
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లలో 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంటర్నల్ స్టోరేజ్ను అందించేవారు. కానీ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ని ఎంత కావాలంటే అంత పెంచుకునే సదుపాయం కల్పించారు.
సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాక వెబ్సైట్ల స్వరూపమే మారిపోయింది. చాలా మంది వెబ్సైట్లను క్రియేట్ చేసి వాటితో డబ్బు సంపాదించాలని చూస్తున్నారు.