ఇంట్లో ఎన్నెన్నో గాడ్జెట్స్ వాడుతుంటాం. దాంతో ఎప్పుడూ పవర్ సాకెట్స్ కొరత ఉంటుంది. ఒక్కో పరికరానికి ఒక్కోరకం ప్లగ్ అవసరం పడుతుంది. అలాంటి సమయంలో.. జీఎం కంపెనీ అందిస్తున్న ఈ 3 పిన్ 6 ఏఎంపీ యూనివర్సల్ మల
టెక్నాలజీ మానవాళికి సేవ చేసేలా ఉండాలని రాష్ట్ర గవర్నర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చీఫ్ రెక్టార్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవ వేడుకలు మంగళవారం గచ�
టెక్నాలజీ పెరిగింది.. ఏ స్థాయిలో వర్షం వస్తుందనే విషయం ముందే తెలుస్తుంది. కాని నగరంలోని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వర్షం వస్తే మాకేంటి.. వర్షం వచ్చిన తరువాత తాపీగా వెళ్లి రోడ్లపై అలా తిరిగి ఫొటోలు దిగి వస్�
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన వ్యుజిపిల్మ్ ఇండియా సంస్థ నిజామాబాద్లోని ఖలీల్ వాడి లో ఉన్న విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ లో అత్యాదునిక అమ్యులైట్ ఇన్నోవాలిటీ ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మమ్మోగ్రఫ�
ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రె�
గేమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సాధారణ ఫోన్లలో ఎక్కువ సేపు ఆడితే ఫోన్ వేడెక్కుతుంది, స్లో అవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ తీసుకొచ్చింది.
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించుకుంటూ నేరాల నియంత్రణకు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ కరణాకర్ సూచించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదుకు సంబంధిం
టెక్నాలజీ, ఇతర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. సచివాలయంలో భట్టితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్లేమి బృందం భేటీ అయిం ది.
Shankar | కొందరు దర్శకులు సినిమా పరిశ్రమలో తమ టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో శంకర్ ఒకరు. "జెంటిల్మన్" నుంచి "రోబో" వరకూ అత్యుత్తమ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా �
వంటింటి పనులు, ఆఫీస్ వర్క్ ఒక్కచేత్తో చేసే ఆడవాళ్లు ఇల్లు ఊడ్చే దగ్గరికి వచ్చేసరికి కంగారుపడతారు. నడుం వంచి చేసే ఈ స్వచ్ఛయజ్ఞం ఇంటిని పరిశుభ్రంగా మారుస్తుందేమో కానీ, రెండు గదులు ఊడ్చేసరికి వారి నడుము �
సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఏదైనా సంతోషం, బాధ, కోపం ఏది వచ్చినా..
వెంటనే ఫోన్ తీసి పోస్ట్ చేసేస్తున్నాం. మనసు గదికి సోషల్ మీడియాను విండోగా మార్చేసి, దాన్ని నిరంతరం
తెరిచే ఉంచుతున్నాం. అందు
నర్మెట వద్ద నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆసియా ఖండంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం