టెక్ మహేంద్ర స్మార్ట్ అకాడమీ ఫర్ లాజిస్టిక్స్ నిరుద్యోగ యువతకు (18 నుంచి 30 సంవత్సరాల మధ్య) ఉపాధి అవకాశాలతో కూడిన సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్హౌస్ మేనేజ్మెంట్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది.
Tech Mahindra | టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు లాజిస్టిక్స్కు చెందిన సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్ కోర్సులలో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు�
టెక్మహేంద్రలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ డిగ్రీ విద్యార్థికి సైబర్నేరగాళ్లు రూ.2.6 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే .. గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీకి చెందిన బాధితుడు డిగ్రీ చదువుతూ ఉద్�
Medical Coding | బీఎస్సీ, బీ ఫార్మసీ, బీకాం పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు ఉచితంగా మెడికల్ కోడింగ్, బిల్లింగ్ కోర్సును అందిస్తున్నామని అప్సా, టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
Tech Mahindra | టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఫర్ డిజిటల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వివిధ సాఫ్ట్వేర్ కోర్సుల్లో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని సంస్థ ప్రతినిధి సత్యనారాయణ తెలిపారు.
Tech Mahindra | టెక్ మహీంద్రా ఫౌండేషన్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ కోర్సు�
సత్యం కంప్యూటర్స్ సంస్థను చేజికించుకున్న టెక్ మహీంద్రా కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య కాలానికి సంబంధించి సత్యం కంప్యూటర్స్ చెల్లించాల్సిన ఆదాయ పన్నును ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగానే ల�
దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతోపాటు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూడటంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత నెల రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి బీజేపీకి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాబోదన్న అంచనాలే ఇందుకు కారణమని ఎక్కువ మంది
దేశీయ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాకు కీలక రంగమైన టెలికం వెర్టికల్ నుంచి ఆదాయం గణనీయంగా తగ్గడంతో నిరుత్సాహక ఫలితాలు వెల్లడించింది. 2023-24 క్యూ3లో కంపెనీ లాభం అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 61 శాతం క్�
Tech Mahindra- CP Gurnani | టెక్ మహీంద్రా నుంచి సంస్థ సీఈఓ కం ఎండీ సీపీ గుర్నానీ వైదొలుగుతున్నారు. వచ్చేనెల 19న సంస్థ ఎండీ కం సీఈఓగా, 21న డైరెక్టర్ గా వైదొలుగుతున్నారని రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెక్ మహీంద్రా తెలిపింది.
CP Gurnani: నారాయణమూర్తి సూచనకు టెక్ మహేంద్ర సీఈవో మద్దతు పలికారు. 70 గంటల పని కేవలం ఆఫీసు కోసమే కాదు అని, దేశం కోసం ఆ పని చేయాలన్నారు. యువత తాము ఎన్నుకున్న రంగంలో ప్రావీణ్యం సాధించాలంటే కనీసం 10 వే�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.505.3 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రిత