దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, పవర్, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు లాభాల బాటపట్టాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టపోయినప్పటికీ చిన్న స్థాయి షేర్ల న�
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫిచ్ దెబ్బ గట్టిగానే తగిలింది. విదేశీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. అమ�
టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,179.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,637.9 కోట్ల లాభంతో పో�
Mohit Joshi | ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ (Infosys President) పదవికి మోహిత్ జోషి (Mohit Joshi) రాజీనామా చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్లో వివిధ పదవుల్లో పని చేశారు. త్వరలో ఆయన టెక్ మహ్రీంద్రా (Tech Mahindra)లో చేరనున్నారు.
దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను తయారు చేయనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఇక్కడున్న తమ వాహన తయారీ పరిశ్రమను విస్తరించనున్నది.
తోటి విద్యార్థిని దూషించి దాడిచేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ దుండిగల్ పీఎస్లో స్టేషన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఉద్యోగుల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టెక్ మహీంద్రాకు స్వల్ప ఊరట లభించింది. గడిచిన త్రైమాసికానికిగాను వలసల రేటు 20 శాతంగా నమోదైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన 22 శాతం కంటే ఇది తక్కువ.
నాలుగు నెలల తర్వాత.. 18వేలకు చేరువలో నిఫ్టీ వరుస లాభాల్లోమార్కెట్లు ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్
హైదరాబాద్ సహా 10 నగరాల్లో అందుబాటులోకి.. టెక్మహీంద్రా, జెనిసిస్ సంస్థలతో కలిసి ప్రారంభం వీధులు, ఇతర ప్రాంతాల పనోరమిక్ దృశ్యాలు ఏడాది చివరికల్లా 50కి పైగా నగరాల్లో సేవలు ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 27: భారత్