జనవరి-మార్చి త్రైమాసికంలో 1,678.40 కోట్ల నికర లాభం ముంబై, మే 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,678.40 కోట్ల కన్సాలిడ�
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
ముంబై: టెక్ మహీంద్రా మరో సంస్థను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన థర్డ్వేర్ సొల్యూషన్స్లో 100 శాతం వాటాను చేజిక్కించుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పంద విలువ 42 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ�
అమల్లోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం టెక్ మహీంద్రాలో మెటావర్స్ టెక్నాలజీ ఆవిష్కరణ హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కొండాపూర్ (హైదరాబాద్), ఫిబ్రవరి 28: ఐటీ రంగంలో నూతన టెక్నా
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార
న్యూఢిల్లీ, జనవరి 17: ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా మరో విదేశీ సంస్థను చేజిక్కించుకున్నది. యూరప్కు చెందిన టెక్నాలజీ సంస్థయైన సీటీసీలో 100 శాతం వాటాను, మరో రెండు సంస్థల్లో 25 శాతం వాటాను కొనుగోలు చేసిం�
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన జాబ్మేళాలో 2 వేల మంది విద్యార్థులకుపైగా ఉద్యోగాలు లభించాయి. �
ఒప్పందం విలువ రూ.466 కోట్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశీయ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా..యాక్టివస్ కనెక్ట్లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. వర్క్-ఎట్-హోమ్ కస్టమర్ల ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సొల్యుషన్
క్యూ2లో 26 శాతం పెరిగిన లాభం రూ.10,881 కోట్లకు చేరిన ఆదాయం ముంబై, అక్టోబర్ 25: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,338.70 కోట్
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పో
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,353.20 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో నమోదైన రూ.972.30 కోట
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,081.40 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్
టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ 100 శాతం ఉద్యోగావకాశాలు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి బన్సీలాల్పేట్, మార్చి 16 : నిరుద్యోగులు ఉచిత నై పుణ్య శిక్షణ కోర్సులను సద్వినియోగం