దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను తయారు చేయనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఇక్కడున్న తమ వాహన తయారీ పరిశ్రమను విస్తరించనున్నది.
తోటి విద్యార్థిని దూషించి దాడిచేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ దుండిగల్ పీఎస్లో స్టేషన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఉద్యోగుల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టెక్ మహీంద్రాకు స్వల్ప ఊరట లభించింది. గడిచిన త్రైమాసికానికిగాను వలసల రేటు 20 శాతంగా నమోదైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన 22 శాతం కంటే ఇది తక్కువ.
నాలుగు నెలల తర్వాత.. 18వేలకు చేరువలో నిఫ్టీ వరుస లాభాల్లోమార్కెట్లు ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్
హైదరాబాద్ సహా 10 నగరాల్లో అందుబాటులోకి.. టెక్మహీంద్రా, జెనిసిస్ సంస్థలతో కలిసి ప్రారంభం వీధులు, ఇతర ప్రాంతాల పనోరమిక్ దృశ్యాలు ఏడాది చివరికల్లా 50కి పైగా నగరాల్లో సేవలు ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 27: భారత్
జనవరి-మార్చి త్రైమాసికంలో 1,678.40 కోట్ల నికర లాభం ముంబై, మే 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,678.40 కోట్ల కన్సాలిడ�
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
ముంబై: టెక్ మహీంద్రా మరో సంస్థను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన థర్డ్వేర్ సొల్యూషన్స్లో 100 శాతం వాటాను చేజిక్కించుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పంద విలువ 42 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ�
అమల్లోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం టెక్ మహీంద్రాలో మెటావర్స్ టెక్నాలజీ ఆవిష్కరణ హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కొండాపూర్ (హైదరాబాద్), ఫిబ్రవరి 28: ఐటీ రంగంలో నూతన టెక్నా
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార