సొంతగడ్డపై ఎదురులేని ఫామ్ కొనసాగిస్తున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్లు నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. ఇక న్యూజిలాండ్తో పోరుకు రెడీ అయింది.
గతేడాది డిసెంబర్ నెలలో తారక్ కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం అమెరికాకు వెళ్ళాడు. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ చేసుకున్నాడు. ఇక అక్కడ ఉన్న సమయంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొని
సొంతగడ్డపై జరుగుతున్న హాకీ ప్రపంచకప్లో భారత్కు అదిరిపోయే ఆరంభం లభించింది. గ్రూప్-‘డి’లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి పోరులో భారత్ 2-0తో స్పెయిన్ను చిత్తు చేసింది.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్కు శనివారం ముంబైలోని ఓ దవాఖానాలో సర్జరీ జరిగినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘
IND vs SL | శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నిర్ణయాత్మక మ్యాచ్లో 91 పరుగుల తేడాతో గెలుపొందింది. 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండి�
Sanju Samson | స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండో టీ20 మ్యాచ్కు వికెట్ కీపర్ సంజూశ్యామ్సన్ అందుబాటులో ఉండడం అనుమానాస్పదంగా మారింది. ముంబయి వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో సంజూ
Rishabh Pant | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్టార్ వికెట్, కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ జట్టు ఆకాంక్షించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా జట్ట
Kapil Dev | టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గత శుక్రవారం ఢిల్లీ నుంచి రూర్కీలోని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. పంత్ కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.
పంత్కు తీవ్ర గ
ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గత కొన్నేండ్లుగా టీమిండియా ఐసీసీ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో నిరాశ పరుస్తూ వస్తున్నది.
Rahul Dravid | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) త్వరలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో సమావేశం కానుంది. గత ఏడాది నవంబర్లో
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సిరాజ్.. విస్తారా విమానంలో ఢాకా నుంచి ముంబయికి చేరుకున్నాడు. కానీ, ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత సిరాజ్ మ�
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న టీమ్ఇండియాకు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది.
WTC Points Table | టెస్టు ఫార్మాట్కు ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ముగియనుండగా.. టాప్-2లో