సుదీర్ఘ కాలం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ను వరుణుడు అడ్డుకున్నాడు. టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దోబూచులాడిన వర్షం.. పాక్ బ్యాటర్లను అసలు మైదానంలోకే రానివ్వకుండా
Asia Cup | ఇషాన్ కిషన్ తర్వాత దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా.. షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. తర్వాత రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఔట్ కావడంతో టీం
Asia Cup | ఆసియా కప్ లో దాయాదులు టీం ఇండియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా 28 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.
ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడుతున్న భారత్, పాకిస్థాన్ మధ్య చాన్నాళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్లో చివరిసారి తలపడ్డ ఈ రెండు జట్లు.. శనివారం ఆసియాకప్లో అమీతుమీ తేల్చుకోనున్నా
Asia Cup 2023 | క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ -2023 ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ (Asia Cup 2023) కోసం భారత జట్టు (Team India) తాజాగా శ్రీలంక చే�
Asia Cup 2023 | పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియాకు మరో పరీక్ష ఎదురుకానుంది. మన ఖండంలోనే ఆరు దేశాల మధ్య బుధవారం నుంచి ఆసియా కప్ ప్రారంభమవుతున్నది. హైబ్రిడ్ పద్ధతిలో జ�
Asia Cup 2023 : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్(Asia Cup 2023) పోటీలకు కౌంట్డౌన్ మొదలైంది. పాకిస్థాన్లోని మొహాలీ స్టేడియం(Mohali Stadium)లో రేపు నేపాల్, పాక్ మ్యాచ్తో టోర్నీ షురూ కానుంది. టైటిల్ కోసంమొత్తం ఆరు జట్లు హోరాహోరీగ
గాయం నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదని భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. వెన్నునొప్పి తీవ్రత చూస్తే.. తన కెరీర్ ముగిసినట్లే అనిపించిందని అయితే.. పట్టుదలతో తిరిగి కోలుకొన�
Asia Cup | ఆసియా కప్ ఈ నెల 30న ప్రారంభంకానున్నది. టోర్నీలో భారత్ సెప్టెంబర్ 2న పాక్తో తలపడనున్నది. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కింది. చాలా కాలం తర్వాత ఇద�
ఆసియా కప్ టోర్నీకి ముందు భారత క్రికెటర్లు యో యో టెస్టుకు హాజరయ్యారు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో గురువారం కఠినమైన ఫీల్డింగ్ డ్రిల్స్తో పాటు ప్లేయర్లకు ఫిట్నెస్ పరంగా యో యో పరీక్ష నిర్వహించార�
IND vs IRE | భారత్, ఐర్లాండ్ మధ్య ఆఖరి పోరు వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షంతో మూడో మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. ఉదయం నుంచి వాన దంచికొట్టడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. మ్యాచ్ మొదలయ్�
ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. మెగాటోర్నీలకు ముందు ప్రధాన ఆటగాళ్ల రీఎంట్రీకి ఉపయోగపడుతుందని భావించిన ఐర్లాండ్ టూర్లో బుధవారం చివరి మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు శుభవార్త. గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరమైన వికెట్ కీపర్, బ్యాటర్ లోకేశ్ రాహుల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం.
సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొట్టాడు. వెన్ను గాయం కారణంగా ఆటకు దూరమైన బుమ్రా.. 11 నెలల తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రెండ�