IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాక్-భారత్ మధ్య వన్డే మ్యాచ్ కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో �
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయి వేదికగా ఆదివారం జరుగనున్నది. బంగ్లాదేశ్తో గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టింది టీమిండియా. మరో వైపు ఆతిథ్య జట్టు ప
లక్ష్యం మరీ పెద్దదేం కాదు. కెప్టెన్ రోహిత్ దూకుడుతో మ్యాచ్ ‘ఇక ఏకపక్షమే’ అనుకున్నారంతా. కానీ సారథి నిష్కమణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంతి వేగాన్ని సైతం నియంత్రిస్తున్న మందకొడి పిచ్పై �
IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది. 229 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 144 పరుగులకే నాలుగు
గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ నెగ్గి భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేన.. మరో కీలక టోర్నీకి సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో ‘మినీ ప్రపంచకప్'గా గుర్తింపు పొందిన చాంపియన్స్ ట్�
భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉన్నది.
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ సిద్ధమైంది. ఐసీసీ ఈవెంట్లో ఎనిమిది జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. ఈ సారి చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సాధించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కసితో ఉన్న�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు రెడీ అయ్యింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్తో గురువారం తొలి మ్యాచ్ జరుగనున్నది. ఆటగాళ్లు ముమ్మరం ప్రాక్టీస్ చేస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రా
Champions Trophy | ఐసీసీ చాంపియన్ ట్రోఫీ పాకిస్థాన్లో ఈ నెల 19 నుంచి మొదలుకానున్నది. టీమిండియా తన మ్యాచులన్నీ దుబాయి వేదికగా ఆడనున్నది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి మ్యాచ్ను 20న బంగ్లాదేశ్తో ఆడనున్నది. మెగ
Karun Nair | ఐసీసీ చాంపియన్ ట్రోఫీ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ నెల 19 నుంచి ఐసీసీ ఈవెంట్ పాక్, దుబాయి వేదికగా జరుగనున్నది. మినీ ప్రపంచకప్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులో పలు మార్పులు చేసి 15 మంది తుది జట
Champions Trophy: ఫ్యామిలీలతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లే విధానాన్ని బీసీసీఐ మార్చేసింది. కనీసం 45 రోజులు విదేశాలకు వెళ్తేనే.. ఆ జట్టుతో కుటుంబీకులు వెళ్లేందుకు రూల్ క్రియేట్ చేశారు. చాంపియన్స్ ట్రోఫీ నుంచ�
చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా చేస్తున్న ప్రయోగాలతో తుది కూర్పులో గందరగోళం నెలకొంది. రెండో వన్డేతో సారథి రోహిత్ ఫామ్ అందుకోగా ప్�