టీమ్ఇండియా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే కెప్టెన్ రోహిత్శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి శమా మహమ్మద్ నోరు పారేసుకోగా, తాజాగా మహమ్మద�
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో తలపడే ప్రత్యర్థి తేలిపోయింది. లాహోర్ వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి టీమ్ఇండియాతో టైటిల్ ప�
Team India | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీం ఇండియా ఫైనల్స్లోకి ఎంటరైంది.
రెండేండ్ల క్రితం డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో టీమ్ఇండియాకు ‘గద’ను దూరం చేసి.. ఏడాదిన్నర క్రితం వన్డే ప్రపంచకప్లో అజేయంగా ఫైనల్కు చేరిన టీమ్ఇండియా కప్పు కలను అడ్డుకున్న కంగారూలు మరోసారి రోహిత్ సే�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు పక్కా అన్న రీతిలో అదరగొడుతున్నది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ను ఓడించిన జోరులో బరిలోకి దిగిన టీమ్�
చాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రత్యర్థి జట్లకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమన్న టీమ్ఇండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుండగా, మిగతా జట్లు పాక్లో వివి
ICC Champions Trophy | ఆదివారం దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 205 పరుగులకే ఆలౌట్ అయింది.
ICC Champions Trophy | వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే మిచెల్ బ్రేస్ వెల్ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 159 పరుగులకు న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో చిక్�
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆదివారం దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో 250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 34 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేస
ICC Champions Trophy | శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులతో గట్టి పునాది వేసినా.. రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 223 పరుగులు చేసి, ఏడు వికెట్లు కోల్పోయింది.
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్లో న్యూజిలాండ్, టీం ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-బీలో పోరు ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది. దాంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది.
భారత్ చేతిలో ఓటమి పాకిస్థాన్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తలపడినా ప్రతీసారి పాక్ టీమ్ ఓటమి ఎదుర్కొంటున్న వేళ ఆ దేశ అభిమానుల్లో అసహనం అంతకంతకూ పెరుగుతూ పోతున్నది.