టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(టెట్)కు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రంగారెడ్డి జిల్లాలో 32,749 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా.. 140 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43,681 మంది అభ్యర్థులు హాజరవుతుండగా.. 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాట
నేడు నిర్వహించనున్న టెట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ నెల 15న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉపాధ్య�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి సా�
TS TET | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
TS TET Notification | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక
సిద్దిపేట : సిద్దిపేట అంతా తన కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప�
హైదరాబాద్ : జూన్ 12న నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. జులై 1వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా