ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల్లో అర్హత సాధించిన వారిలో దళితులే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా, బుధవారం ఎస్సీఈఆర్టీ ఫలితాలను వెల్లడించింది. ఇందులో టెట్ పేపర్ -1కు ఎస్సీ సామా
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పేపర్ -2లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. పేపర్1లో కూడా ఇదే మాదిరిగా ఉత్తీర్ణత శాతం రికార్డయింది.
TS TET | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ పేపర్-1లో 36.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2లో కేవల 15.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత న�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2023 శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1(డీఈడీ), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2(బీఈడీ) పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సజావుగా సాగింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 18,062 మంది హాజరు కాగా, 4,734మంది గైర్హాజరయ్యారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో పేపర్-1కు 54 పరీక్ష కేంద్రాలు, పేపర్-2కు 45 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పేపర్-1కు 12,923 మంది అభ్యర్థులు హాజ�
టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(టెట్)కు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రంగారెడ్డి జిల్లాలో 32,749 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా.. 140 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43,681 మంది అభ్యర్థులు హాజరవుతుండగా.. 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాట
నేడు నిర్వహించనున్న టెట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ నెల 15న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉపాధ్య�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి సా�