హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదలచేయనున్నట్టు టెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ఫలితాల వివరాలను https:// tstet.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరుస్తామని వెల్లడించారు.