విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని, తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల ద్వారా మెరుగైన విద్య అందించాలని అన్ని జిల్లా ల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ
పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) -1 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 11 వరకు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి సూచించారు.