ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు సోమవారంతో ముగిశాయి. 1,53,752 మంది అభ్యర్థులకు 1,15,028 (74.81%) అభ్యర్థులు పరీక్షలు రాయగా.. 38,724 మంది పరీక్షకు గైర్హాజరయ్యా రు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలను ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్డీ డైరెక్టర్ జీ రమేశ్ తెలిపారు. ఈ నెల 22 వరకు జరుగనున్న పరీక్షల పూర్తి షెడ్యూల్ను విడుదల చేశారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫీజు తగ్గించాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు భూక్యా కుమార్ నేతృత్వంలోని నిరుద్యోగులు శుక్రవారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలో ఈ సారి జనరల్ క్యాటగిరీ(ఓసీ సామాజికవర్గం) అభ్యర్థులు భారీగా ఫెయిలయ్యారు. ఏకంగా 69% మంది టెట్ పరీక్షలో గట్టెక్కలేకపోయారు. కేవలం 31% అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. �
ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. రాత్రి 8:30గంటల తర్వాత ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలను వెబ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పాత హాల్టికెట్ నంబర్లను స్వీకరించడంలేదు. 2023 వరకు గల హాల్టికెట్ నంబర్లను మాత్రమే వెబ్సైట్ స్వీకరిస్తున్నది. 2024, 2
టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెన్షన్ పట్టుకున్నది. సుప్రీంకోర్టు తీర్పుతో వారిలో రంది మొదలైంది. 2009 తర్వాత నియామకమైన టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. రెండేళ్లలో �
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన వి
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్టికెట్లు ఈ నెల 11న విడుదల కానున్నాయి. టెట్ వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్చేసుకోవచ్చు. ఈసారి టెట్కు 1.66 లక్షల మంది దరఖాస్తు చేశారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫీజు మినహాయింపు ఏదీ..? అంటూ అభ్యర్థులు సర్కారును ప్రశ్నిస్తున్నారు. గత టెట్కు ఫీజు మినహాయింపు ఇచ్చిన సర్కారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తున్నారు.