రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై అభ్యర్థులు ఆసక్తి చూపడంలేదు. దరఖాస్తులు అంతంతమాత్రంగానే నమోదవుతున్నాయి. మార్చి 27 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 43 వేల మంది మా�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును తగ్గించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ డిమాండ్ చేశారు. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచిన సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్, డిసెంబర్ మాసాల్లో తప్పనిసరిగా టెట్ జరిగేలా నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే
విద్యార్థులకు పాఠాలు చెప్పి పరీక్షలు రాయించిన గురువులను ఇన్నాళ్లు చూశాం. కానీ, ఆ పంతుళ్లే ఇప్పుడు పరీక్ష రాయాల్సి వస్తున్నది. ఉద్యోగోన్నతులు రావాలన్నా.. ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రయోజనాలు ప�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల్లో అర్హత సాధించిన వారిలో దళితులే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా, బుధవారం ఎస్సీఈఆర్టీ ఫలితాలను వెల్లడించింది. ఇందులో టెట్ పేపర్ -1కు ఎస్సీ సామా
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పేపర్ -2లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. పేపర్1లో కూడా ఇదే మాదిరిగా ఉత్తీర్ణత శాతం రికార్డయింది.
TS TET | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ పేపర్-1లో 36.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2లో కేవల 15.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత న�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2023 శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1(డీఈడీ), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2(బీఈడీ) పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సజావుగా సాగింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 18,062 మంది హాజరు కాగా, 4,734మంది గైర్హాజరయ్యారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో పేపర్-1కు 54 పరీక్ష కేంద్రాలు, పేపర్-2కు 45 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పేపర్-1కు 12,923 మంది అభ్యర్థులు హాజ�