Maharashtra : మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో భార్యను హత్య చేయించిన భర్త బండారం బయటపడింది. భార్యను రోడ్డు ప్రమాదంలో చంపేసి అడ్డు తొలగించుకోవాలి అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి, కటకటాల పాలయ్యాడు.
ఉట్నూర్ డివిజన్ కేం ద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు తమని బూతులు తిట్టిందని వి ద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్య�
పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్ర
ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్కకొమురయ్య డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. పాత పెన్షన్
Minor Students: లాతూరు జిల్లాలో ఓ స్కూల్ టీచర్ విచక్షణారహితంగా సుమారు 32 మంది మైనర్ విద్యార్థులను కొట్టాడు. తన బైక్ను ధ్వంసం చేశారన్న అనుమానంతో విద్యార్థులను అతను చితకబాదాడు. ఈ కేసులో టీచర్ను అరెస్�
Teacher Assaults 30 Students | స్కూల్లో పార్క్ చేసిన బైక్ నంబర్ ప్లేట్ వంగి ఉండటాన్ని టీచర్ గమనించాడు. దీనిపై ఆగ్రహం చెందాడు. సుమారు 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. దీంతో విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి.
Teacher beats Student 150 times | హోంవర్క్ చేయకపోవడంతో ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు తన ప్రతాపం చూపాడు. పదేళ్ల బాలుడ్ని బెత్తంతో 150 సార్లు కొట్టాడు. కాళ్లు వాయడంతో ఆ విద్యార్థి బాధతో కుంటుతూ ఇంటికి చేరుకున్నాడు.
విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓ టీచర్కు న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్ష విధించింది. టీచర్ చెంపదెబ్బ కారణంగా.. 9వ తరగతి విద్యార్థిని ఎడమ చెవి కర్ణభేరి దెబ్బతిని, వినికిడి లోపం ఏర్పడింది.
Aligarh Teacher Shoot Dead | రాత్రి వేళ వాక్ చేస్తున్న ఒక టీచర్ను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఆయన కిందపడి చనిపోయినప్పటికీ దుండగులు అతడి తలపై కాల్చుతూనే ఉన్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Aligarh Teacher Shot Dead | రాత్రి వేళ వాక్ చేస్తున్న ఉపాధ్యాయుడ్ని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. దీనికి ముందు ‘నేను ఎవరో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు’ అని ఒక వ్యక్తి ఆయనతో అన్నాడు. ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్లో ఈ క
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న గురుప్రసాద్ బిరదర్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా
మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్ పాఠశాలలో విద్యార్థులను ఓ టీచర్ చితకబాదగా వారంతా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరి గా చదవడం లేదన్న కారణంగా పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులు రుషికుమ