MP Putta mahesh | పల్లెల్లో ఎవరో చిన్న వ్యక్తికి జరిమానా వేస్తున్నారు.. పొలిటికల్గా మాకు సమస్యలు వస్తున్నాయి. రూల్ ప్రకారమే ముందుకు వెళ్లండి..కానీ మాకు కూడా గవర్నమెంట్కు వ్యతిరేకంగా రాకుండా ఎట్లా బ్యాలెన్స్ చే�
Tummilla : తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TG MDC) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక రీచ్పై ఆంధ్రప్రదేశ్కు చెందిన దుండగులు బరితెగించి దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ను తానే నిర్మించానని, హైటెక్ సిటీనే కాదు ఛాన్స్ ఇస్తే చార్మినార్ను కూడా తానే కట్టానని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ నాయకులు జాతీయ స్థాయిలో అభాసుపాలయ్యారు. ఇండిగో విమాన సర
మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డ
TDP leaders violence | ఏపీలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో బాధితుడిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో డాక్టర్ , వైద్య సిబ్బంది పై వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
Perninani | ఏపీలో వైసీపీ నాయకుల పై అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నాయకులు శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్నినాని ఆరోపించారు.
ఏపీలో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కొంద రు కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కారులో వచ్చి హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. టీడీపీ జెండాలతో న్యూసెన�
BRS Bhavan | ఏపీలో ఎన్నికల(AP elections) ఫలితాలు వెల్లడయ్యాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (BRS Bhavan) వద్దకు వచ్చి రెచ్చగొట్టేలా(Nuisance) ప్రవర్తించిన టీడీపీ నాయకులపై(TDP leaders) బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయిం�