అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని రాజ్భవన్లో గవర్నర్ కు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. గుడివాడలోని సొంత కన్వెన్షన్లోనే మంత్రి క్యాసినోను నిర్వహించారని ఆధారాల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపి�
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాం�
అమరావతి : భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను త్వరలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల నాయకులతో శనివారం మాట్లాడార�