టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో న�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహకు వినియోగించుకోనున్నారు.
సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగరటం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
MLC Kavitha | సింగరేణి(Singareni) సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్(TBGKS) గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. కార్మికుల �
సింగరేణిలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారథ్యంలోనూ యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట�
MLC Kavitha | సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, బీ�
కార్మికుడి బిడ్డగా.. మీ కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా సింగరేణి కార్మికులకు ఉండగా ఉంటానని, కష్టాల్లో కన్నీళ్లను తుడుస్తానని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు.
సింగరేణిలో జరుగుతున్న ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తూ హైదరాబాద్లోని డీవైసీఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ శనివారం నామినేషన్ దాఖలు చేసింది.
Singareni election | సింగరేణి కార్మిక సంఘాలతో హైదరాబాద్ సోమవారం డిప్యూటీ లేబర్ కమిషనర్ సమావేశమయ్యారని, ఇందులో సింగరేణి ఎన్నికలకు సంబంధించి తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలు పట్టుబట్టాయని టీ�
భూ గర్భ గనిలో విధులు నిర్వర్తించే కార్మికులు నిత్యం కేజీల్లో వస్తూ పోతూ ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇైంక్లెన్ గనిలో 282 మీటర్ల లోపల కార్మికుల రాకపోకలకు దీనిని వాడుతు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) విజయం సాధిస్తుందని, మూడోసారి గెలుపు ఖాయమని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య స్పష్టం చే�
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కోసం ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నా రు. ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార
ఉమ్మడి రాష్ట్రంలో మనకు వెలుగులు పంచేందుకు ప్రాణాలు పణంగా పెట్టి నల్లబంగారాన్ని వెలికితీసే సింగరేణి ఉద్యోగుల జీవితాల్లో నిత్యం కారు చీకట్లే. తమ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలన్నీ వృథానే. ఎలాంటి సంక్షేమ �
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�