భూ గర్భ గనిలో విధులు నిర్వర్తించే కార్మికులు నిత్యం కేజీల్లో వస్తూ పోతూ ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇైంక్లెన్ గనిలో 282 మీటర్ల లోపల కార్మికుల రాకపోకలకు దీనిని వాడుతు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) విజయం సాధిస్తుందని, మూడోసారి గెలుపు ఖాయమని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య స్పష్టం చే�
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కోసం ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నా రు. ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార
ఉమ్మడి రాష్ట్రంలో మనకు వెలుగులు పంచేందుకు ప్రాణాలు పణంగా పెట్టి నల్లబంగారాన్ని వెలికితీసే సింగరేణి ఉద్యోగుల జీవితాల్లో నిత్యం కారు చీకట్లే. తమ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలన్నీ వృథానే. ఎలాంటి సంక్షేమ �
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
సింగరేణిలో గని ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఖిల పక్ష కమిటీ స్పష్టం చేసింది. ఆదివారం మైనింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో గ�
సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో
రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ
Singareni | ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు.
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
మంచిర్యాల : జిల్లాలోని కాసిపేట గని వద్ద మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తుందని, సింగరేణిని మనమే కాపాడుకోవాలని వారు పిలు�
మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ �
కొత్తగూడెం: టీబీజీకేఎస్ నాయకుడు ఖాజాహబీబుద్దీన్ మృతికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు హనుమాన్బస్తీలో బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్�