ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
సింగరేణిలోని ఓపెన్కాస్టు గనుల్లో కార్మికులు మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్నారని, ఎండ తీవ్రత నుంచి వారి ని కాపాడాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరె
సింగరేణిలో మరోసారి కార్మిక వర్గం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నామని, రాజకీయ పంథాలో కాకుండా కార్మిక సంఘంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డ
సింగరేణి లో అనే క హక్కులు సాధించిన టీబీజీకేఎస్ బలోపేతానికి కృషి చేస్తామని ఆ యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం నస్పూర్కాలనీలోని యూనియన్ కార్యాలయం వద్ద సభ్యత్�
టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీబీజీకేఎస్ దూకుడు పెంచింది. ఈ మేరకు గనులు, విభాగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాధించిన హక్కులను వివరిస్తూ కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్�
MLC Kavitha | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో(Singareni elections) తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. ఈ మేరకు కవితశుక్రవారం ఒక ప్రకటనలో తెల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రానేవచ్చాయి. నిన్న మొన్నటి వరకు కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలకు బ్రేక్ పడుతుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ.. ఈ నెల 27న యథావిధిగా ఎన్నిక�
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతోనే సింగరేణి మనుగడ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బాణం గుర్తుకు ఓటువేసి టీబీజీక
కోల్బెల్ట్ కార్మికుల పక్షాన నిలబడి వారి పక్షపాతిగా పోరాడిన ఘనత టీబీజీకేఎస్దేనని ఆ సంఘం అధ్యక్షుడు టీ.వెంకట్రావు స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించిన ఏకైక గుర్తింపు సంఘం తమదేనని అన్న
సింగరేణి కాలరీస్ కంపెనీలో యువరక్తం చేరేలా చర్యలు తీసుకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి ఏర
టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో న�
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహకు వినియోగించుకోనున్నారు.
సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగరటం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.