సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని ఫలితంగా కార్మికులకు లాభాల వాటా పంపిణీలో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక�
సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాపై కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. కార్మికులకు ఈ సారి ప్రకటించిన వాటా బూటకమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించడంతో ర�
ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. వాటిని అమలు చేస్తామని గోదావరిఖని పర్యటనలో స్�
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాన్ని ఎన్నుకోవడానికి రూపొందించిన నిబంధనల ప్రకారం మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశ�
రాష్ట్రంలోని బొగ్గుబావులను వేలం వేయొద్దని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ మీదుగా ర్యాలీగా బయలుదేరగా, మెట్రోస్టేషన్ వద్ద కార్మిక సంఘాల న�
Coal blocks | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను( Coal blocks) వేలం వేయడాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య(Sammaiah) డిమాండ్�
సింగరేణి యజమాన్యం ఎల్లో, రెడ్ కార్డుల విధానాన్ని వెంటనే నిలిపేయాలని భూపాలపల్లి టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీబీజీ
బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడం వల్ల ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని భూపాలపల్లి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య అన్నారు.
బొగ్గుగనుల వేలాన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు కదం తొక్కారు. ఈ నెల 1న అన్ని బొగ్గుగనుల కార్మికులతో కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టిన తెలంగాణ బొగ్గుగని కా�
ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని ప్రైవేటీకరించొద్దని టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని