Car Rates Down | కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి త్వరలో భారీ ఊరట కలుగనున్నది. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని మార్చింది. నాలుగు శ్లాబుల స్థానంలో రె
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల చివర్లో జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహన ధరలను రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహన ధరలు రూ.75 వేలు మ�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. మెటల్, జీఎస్టీ రేట్ల తగ్గింపుపై కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ దిగ్గజాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు ధరలను పెంచుతూనే మరోవైపు రాయితీల రూపంలో కస్టమర్లను కొనుగోళ్ల వైపు ఆకర్షిస్తున్నాయి. దీంట్లోభాగంగా ప్రముఖ ఆట�
దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలకు డిమాండ్ క్రమంగా పడిపోతున్నది. గత నెలకుగాను కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ అమ్మకాలు రెండంకెల వరకు పడిపోయాయి. కానీ, మహీంద్రా అండ్ మ�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..మాన్సూన్ ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఈ నెల 20 వరకు ఉచితంగా వాహనాలను చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ సరికొత్త ఈవీ మాడల్ను మార్కెట్కు పరిచయం చేసింది. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా సంస్థ నూతన హారియర్ ఈవీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది మ�
టాటా మోటర్స్ను విడగొట్టే ప్రతిపాదనతో దీర్ఘకాలికంగా వాటాదారులకు లాభం చేకూరనున్నదని కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. కంపెనీ 80వ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టాటా మోటర్స్ను రె�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ సరికొత్త మాడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ మాడల్ అల్ట్రోజ్ను సరికొత్తగా డిజైన్ చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడు రకాల్ల�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి గట్టి షాక్ తగిలింది. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అగ్రస్థాయిలో దూసుకుపోయిన కంపెనీకి బ్రేక్లు పడ్డాయి. సంస్థకు మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్
మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ గడిచిన నెలలో వాహన విక్రయాలు ఆశించిన స్థాయిలో నమోదయ్యాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలు మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు పెరగగా.. టాటా మ�
దేశీయ స్టాక్ మార్కెట్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు