దేశీయ మార్కెట్లోకి టాటా మోటర్స్ సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. న్యూ ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ ప్లస్ మాడళ్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా చిన్న స్థాయి కమర్ష�
వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, ట�
Tata Motors | మారుతిసుజుకి, ఆడి ఇండియా బాటలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్ కార్ల తయారీ సంస్థలు ప్రయాణించనున్నాయి. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Tata Tech IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ ఐపీవోలో సరికొత్త రికార్డు నమోదైంది. టాటా టెక్నాలజీస్ ఐపీఓలో రూ.3,043 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తే 73.60 లక్షల బిడ్లు దాఖలయ్యాయి. కాగా, టాటా టెక్ ఐపీఓలో షేర్ ఆఫర
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తమ గ్లోబల్ హోల్సేల్ అమ్మకాలు 7 శాతం వృద్ధితో 3.42 లక్షల యూనిట్లకు పెరిగినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది.
Tata Motors | ఇన్ పుట్ కాస్ట్ వ్యయం పెరిగిందనే పేరుతో టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలు పెంచేసింది. పెరిగిన ధరలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాదిలో టాటా మోటార్స్ ధరలు పెంచడం ఇది నాలుగోసారి.
Tata Motors | డీజిల్ కార్లు తయారు చేయొద్దని కేంద్రం నొక్కి చెబుతున్నా.. టాటా మోటార్స్ మాత్రం కస్టమర్ల నుంచి డిమాండ్ కొనసాగినంత కాలం తాము వాటిని ఉత్పత్తి చేస్తామని తెగేసి చెప్పింది.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల ఆగస్టులో పరుగులు పెట్టాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్కుతోడు, వినియోగదారులను ఎస్యూవీలు ఆకట్టుకోవడం �
వాహన పరిశ్రమకు పండుగ శోభ సంతరించుకోబోతున్నది. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యేక వాహనాలను విడుదల చేస్తున్నాయి.
Tata Motors | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది టాటా మోటార్స్.. నెక్సాన్ఈవీతో ప్రయాణం ప్రారంభించిన టాటా మోటార్స్.. ఈ నెల 11 కల్లా లక్ష కార్లు విక్రయించిన మైలురాయిని దాటింది. మొత్తం కార్ల స�