వాణిజ్య వాహనాల ధరల్ని వచ్చే నెల జూలై 1 నుంచి 2.5 శాతం వరకు పెంచబోతున్నట్టు టాటా మోటర్స్ గురువారం ప్రకటించింది. ఆయా మాడళ్లనుబట్టి రేట్లు పెరుగుతాయని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం ప్రభావంతోనే �
టాటా మోటర్స్ కూడా వాహన ధరలను పెంచేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 1.5 శాతం వరకు సవరించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంటర్నల్ కంబూస్టన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వాహనాలు మరింత �
Discounts on New Car | కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకు శుభవార్త. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఒకేసారి భారీగా రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు ఏ
టాటా మోటర్స్ కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీగా రాయితీలు ప్రకటించగా..ఇదే జాబితాలోకి టాటా మోటర్స్ కూడా చేరింది. క
టాటా మోటర్స్ మరో ఈవీ మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. గతంలో విడుదల చేసిన కర్వ్ సిరీస్లో భాగంగా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ మాడల్ను తీసుకొచ్చింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.16.
దేశవ్యాప్తంగా ఈవీ కొనుగోలుదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టాటా మోటర్స్ ప్రత్యేకంగా రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద ఈవీలపై రూ.3.30 లక్షల వరకు తగ్గింపు పొందవ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈసారి కొత్తగా ఈవీ పికప్ వాహనాన్ని పరిచయం చేసింది. 28.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ వాహనం సింగిల్ చ
కమర్షియల్ వాహన ధరలను 1.5 శాతం వరకు పెంచుతున్నట్టు టాటా మోటర్స్ ప్రకటించింది. ఈ పెంపు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయం అధికం కావడం వల్లనే ధరలు �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ఈవీ పరిధిని మరింత విస్తరించడానికి మరో మాడల్ను తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ ఈవీల మార్కెట్లోకి ప్రవేశించడానికి నయా పంచ్ మాడల్ను ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ �
Tata Motors | ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) లిమిటెడ్ తమిళనాడు (Tamil Nadu) లో కొత్త తయారీ కేందాన్ని ప్రారంభించారు. రాణిపేట (Ranipet) జిల్లాలోని పాణపక్కంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ను సో
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ఈవీల పరిధిని మరింత విస్తరించడానికి ఆయా మాడళ్లపై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించి�
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఐదేండ్లలో ఐదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. దీంట్లో ప్రీమియం మాడ