Tata Nexon EV & Tiago EV | ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ సెల్స్ ధరలు స్వల్పంగా తగ్గడంతో టాటా మోటార్స్ తన టియాగో ఈవీపై రూ.70 వేలు, నెక్సాన్ ఈవీ కారుపై రూ.1.20 లక్షల వరకు ధరలు తగ్గించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆటోమెటిక్ వెర్షన్ సీఎన్జీ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28.08 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టియాగో, టిగోర�
భారత్ మొబిలిటీ ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ మాడళ్లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..2014 కంటే ముందు పదేండ్లల�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,100 కోట్ల నికరలాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్ర�
Tata Motors | మారుతి సుజుకి తదితర కార్ల తయారీ సంస్థల బాటలోనే టాటా మోటార్స్ పయనించనున్నది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈవీ కార్లు సహా అన్ని రకాల కార్ల ధరలు 0.7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ
Tata Punch EV | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చింది. టాటా పంచ్ ఈవీ పేరుతో కొత్త వాహనాన్ని ఇవాళ విడుదల చేసింది. దీని ధర రూ.10.99 లక్షల(ఎక్స్షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. �
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచనుంది. 2024, జనవరి 1 నుంచి అన్ని కమర్షియల్ వాహనాలపై మూడు శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ధరల పెంపుదల తప
Tata Motors-BPCL | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏడు వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
దేశీయ మార్కెట్లోకి టాటా మోటర్స్ సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. న్యూ ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ ప్లస్ మాడళ్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా చిన్న స్థాయి కమర్ష�
వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, ట�
Tata Motors | మారుతిసుజుకి, ఆడి ఇండియా బాటలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్ కార్ల తయారీ సంస్థలు ప్రయాణించనున్నాయి. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.