Tata Ace EV 1000 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. భారత్ మార్కెట్లోని ఈ-కార్గో మొబిలిటీ సెగ్మెంట్ లోకి టాటా ఏస్ ఈవీ1000 మినీ ట్రక్కు ఆవిష్కరించింది.
Mahindra XUV.e9 | ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా మోటార్స్ ను ఢీ కొట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్యూవీ.ఈ9 అనే పేరుతో వచ్చే ఏడాది ఈవీ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నది.
టాటా మోటర్స్ మరోసారి తన కమర్షియల్ వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా కమర్షియల్ వాహన ధరలను రెండు శాతం వరకు సవరిస్తున్న తెలిపింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం వల్లనే
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన బ్రాండ్ విలువను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా వాణిజ్య, ప్యాసింజర్ వాహన వ్యాపారాలను వేరువేరుగా లిస్టింగ్ చేయబోతునున్నట్లు సోమవారం ప్రకటించింది.
Tata Motors | టాటా సన్స్ అనుబంధ టాటా మోటార్స్ తన వాణిజ్య, ప్యాసింజర్ వాహన విభాగాలను విడదీయనున్నది. ఇక నుంచి కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్గా ఉంటాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన టీసీఎస్, టాటా మోటర్స్, సన్ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
Tata Group IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం).. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
Tata Punch | టాటా మోటార్స్ తన కంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ లో పది వేరియంట్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి స్థానే మూడు కొత్త వేరియంట్లను మార్కెట్లో ప్రవేశ పెట్టింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఏకంగా 22 వేల మార్క్ను మళ్లీ అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, మదుపరులు ఎగబడి కొనుగో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ఈవీలను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది. కంపెనీకి చెందిన నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీల ధరలను రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Tata Nexon EV & Tiago EV | ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ సెల్స్ ధరలు స్వల్పంగా తగ్గడంతో టాటా మోటార్స్ తన టియాగో ఈవీపై రూ.70 వేలు, నెక్సాన్ ఈవీ కారుపై రూ.1.20 లక్షల వరకు ధరలు తగ్గించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆటోమెటిక్ వెర్షన్ సీఎన్జీ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28.08 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టియాగో, టిగోర�
భారత్ మొబిలిటీ ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ మాడళ్లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..2014 కంటే ముందు పదేండ్లల�