Tata Motors | టాటా సన్స్ అనుబంధ టాటా మోటార్స్ తన వాణిజ్య, ప్యాసింజర్ వాహన విభాగాలను విడదీయనున్నది. ఇక నుంచి కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్గా ఉంటాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన టీసీఎస్, టాటా మోటర్స్, సన్ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
Tata Group IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం).. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
Tata Punch | టాటా మోటార్స్ తన కంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ లో పది వేరియంట్లను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి స్థానే మూడు కొత్త వేరియంట్లను మార్కెట్లో ప్రవేశ పెట్టింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఏకంగా 22 వేల మార్క్ను మళ్లీ అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, మదుపరులు ఎగబడి కొనుగో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ఈవీలను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది. కంపెనీకి చెందిన నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీల ధరలను రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Tata Nexon EV & Tiago EV | ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ సెల్స్ ధరలు స్వల్పంగా తగ్గడంతో టాటా మోటార్స్ తన టియాగో ఈవీపై రూ.70 వేలు, నెక్సాన్ ఈవీ కారుపై రూ.1.20 లక్షల వరకు ధరలు తగ్గించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆటోమెటిక్ వెర్షన్ సీఎన్జీ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28.08 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టియాగో, టిగోర�
భారత్ మొబిలిటీ ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ మాడళ్లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..2014 కంటే ముందు పదేండ్లల�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,100 కోట్ల నికరలాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్ర�
Tata Motors | మారుతి సుజుకి తదితర కార్ల తయారీ సంస్థల బాటలోనే టాటా మోటార్స్ పయనించనున్నది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈవీ కార్లు సహా అన్ని రకాల కార్ల ధరలు 0.7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ
Tata Punch EV | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చింది. టాటా పంచ్ ఈవీ పేరుతో కొత్త వాహనాన్ని ఇవాళ విడుదల చేసింది. దీని ధర రూ.10.99 లక్షల(ఎక్స్షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. �