ఎంజాయ్ చేద్దామంటూ ఫోన్ చేసిన మహిళ మాటలను నమ్మి పబ్కు వెళ్లిన వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులమంటూ స్టోరీ క్రియేట్ చేసి డబ్బులు గుంజేందుకు యత్నించిన ఘటనలో ఐదుగురిని బంజారాహ�
గుర్తుతెలియని వ్యక్తులు టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి రూ.50 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చె
తాను పనిచేసే ప్రాంతంలో అక్రమ దందాలపై ఆ కానిస్టేబుల్ దృష్టి పెడతాడు.. ఒకవైపు డబ్బుల వసూళ్లతో పాటు అక్రమ దందాలపై దాడులు చేసి కేసులు పెట్టొద్దంటే మీరు కావాలంటూ అక్కడి మహిళలను లొంగదీసుకుని.. వారి కుటుంబాల్�
మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన నకిలీ పత్తి విత్తనాలను ఆదివారం నారాయణపేట జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు, మరికల్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు.
కేజీలకు కేజీలు బంగారం తెచ్చారు... అంతా జీరోబిల్లులే... పట్టుకున్నాం కదా.. మరి మాకేంటి... మీ బంగారం మీకు కావాలంటే రూ.25లక్షలు ఇవ్వండి... లేకుంటే పైకి చెప్తాం.. సీజ్ చేస్తాం... ఇది పోలీసుల బెదిరింపు.
ఇస్లాంనగర్కు చెందిన జాదవ్ గజానంద్ ఇంట్లో టాస్క్ఫోర్స్ టీమ్ సభ్యులు తనిఖీలు నిర్వహించి తొమ్మిది నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాలను వెతికే పనిలో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం గొల్లపల్లిలో పాకిస్థాన్కు రహస్యంగా సమాచారం చేరవేస్తున్న అస్సాం �
నగరంలోని మాలపల్లిలో ఏడు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్చార్జి, అదనపు డీసీపీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో మాలపల్లిలో శనివారం దాడులు నిర్వహించారు.
కొంతకాలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం పెడుతూ నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురైట్టెంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులతోపాటు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన �
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ మోసగిస్తున్న ఓ ముఠా ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం ఛత్రినాక పోలీస్ స్టేషన్