కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరగా వేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదివారం బేగంబజార్, టాస్క్ఫోర్స్ పోలీసులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారి వద్దనుంచి రూ. 25 లక్ష�
కెమికల్స్తో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న వ్యాపారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రష్మీపెరుమాళ్ కథనం ప్రకారం.. లాలాపేటకు చెందిన నీల వెంకటేశ్వర్లు టైటానియం డైయాక్�
యువత మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకున్న గంజాయి విక్రయంతోపాటు వినియోగానికి పురిగొల్పుతున్న ముఠాను ఖమ్మం టూటౌన్ పోలీసులు, టాస్క్ఫోర్సు పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ స
హవాలా మార్గంలో డబ్బును తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 34.5 లక్షల నగదును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిలోఫర్ దవాఖానలో ఆరు నెలల బాలుడు అపహరణకు గురయ్యాడు. శుక్రవారం నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన కథనం ప్రకారం.. గండిపేట చౌరస్తాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్న �
ఢిల్లీ కేంద్రంగా నగరంలో విదేశీ సిగరేట్లను విక్రయిస్తున్న వ్యక్తిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా అక్రమంగా నిల్వచేసి ఉంచిన గోదాంపై దాడులు జరిపిన పోలీసులు విక్రయాలకు పాల్పడుతున్న
పేదరికాన్ని చూస్తే ప్రతి ఒక్కరికీ జాలి కలుగుతుంది. ఆకలితో ఉన్న అభాగ్యులను చూస్తే గుండె కరిగిపోతుంది. అనారోగ్యంతో ఉన్నవారిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంటుంది.
Hyderabad | జూబ్లీహిల్స్లో నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల నుంచి రూ. 2 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నా�
Hyderabad | హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసిన వీర
మెడికల్ సీట్లు ఇప్పిస్తానని కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం హనుమకొండలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్�
ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదమే ఓ స్నేహితుడి హత్యకు దారి తీసిందని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. గతవారం బహదూర్ఫుర పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి ప్రాంతంలో జరిగిన హత్�