కుటుంబాన్ని పోషించే స్థోమత లేక, మొదటి నుండి జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి అరవై ఏండ్లు దాటిన వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. దొగతనానికి ముందు రెండుమూడు సార్లు రెక్కీ నిర్వహి�
జిల్లాలో 2500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యమని, కానీ ఇప్పటివరకు 10శాతం కూడా పూర్తి చేయలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్�
Trump's New Policy | అక్రమ వలసలను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త వ్యూహాలు పన్నుతున్నది. భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడుతున్నది.
SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా �
Looting Bride | ఒక మహిళ పలువురిని పెళ్లాడింది. ఆ తర్వాత వారి నుంచి విడిపోయి డబ్బులు డిమాండ్ చేసింది. ఇలా ఇప్పటి వరకు ముగ్గురిని వివాహం చేసుకున్నది. వారి నుంచి రూ.1.25 కోట్ల మేర లూటీ చేసింది. ఆ ‘లూటీ వధువు’ను చివరకు పోల�
Jawan killed | పోలింగ్ బృందాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఐఈడీని పేల్చడంతో ఒక జవాన్ మరణించాడు. (Jawan killed) ఛత్తీస్గఢ్లోని బింద్రానవగఢ్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఆ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జ
Swaraj Target | మహీంద్రా అనుబంధ స్వరాజ్ ట్రాక్టర్స్.. మార్కెట్లోకి టార్గెట్ అనే పేరుతో లైట్ వెయిట్ ట్రాక్టర్ తీసుకొచ్చింది. సంస్థ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నియమితులయ్యారు.
One Crore Letter Campaign | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కోల్కతాలో రెండు రోజులపాటు ధర్నాలో కూర్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి బెంగాల్కు రావాల్సిన పెండింగ్
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పోలీసులే టార్గెట్గా తన అస్ర్తాన్ని సంధిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ పోలీసులపై ప్రయోగించిన ప్రివిలేజ్ అస్ర్తాన్ని ఈ సారి, కరీంనగర్, వరంగల్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను వేధించడానికి ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నదనే దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలే
అదానీ గ్రూప్ అవకతవకలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసి భారత్లో రాజకీయ, మార్కెట్ ప్రకంపనలు సృష్టించిన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్.. తాజాగా అమెరికా పేమెంట్స్ దిగ్గజం ‘బ్లాక్'పై విరుచుకుపడింది.
ఎనిమిదేండ్లుగా నిజాయితీగా పనిచేస్తున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవి అబద్ధమని భగవంతుడికి, తనకు తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట�