జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
షాద్నగర్ ప్రాంతం అభివృద్ధే ముఖ్యం తప్పా రాజకీయాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మ�
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్లో తమ పంతాన్ని నెగ్గించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. జడ్జీల నియామకాల్లో తమ పాత్ర ఉండాలని పట్టుబడుతున్నది. ఈ మేరకు కేంద్ర న్యాయశ�
జిల్లాలో రైతులు ఆయిల్పాం పంటలను సాగుచేస్తూ లక్ష్యా న్ని పూర్తి చేసినందుకు కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సంబంధిత అధికారులను అభినందించారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఆయిల్పాం సాగుపై ఉ ద్యానవన, వ
భారత్ మరో సిరీస్పై గురి పెట్టింది. ఉత్కంఠ విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన
టీమ్ఇండియా అదే జోరులో శ్రీలంకపై సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) స్వల్పకా
శ్రీలంక గాయని, రాపర్ యోహనీ ముంబై నగరంపై మనసు పారేసుకుంది. తక్షణం లంకను వదిలి ఇండియా రావాలనుకుంటున్నది. ఇటీవల ఓ బాలీవుడ్ చిత్రం కోసం ఆమె రీమిక్స్ చేసిన ‘మనికే మగే హితే’ పాట బాగా ట్రెండ్ అవుతున్నది. తన త�
ఆపరేషన్ కమల్.. ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని, మరీ ముఖ్యంగా శాసనసభ్యుల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవడానికి బీజేపీ చేపడుతున్న ఆపరేషన్. తొలుత వివిధ పార్టీ
పంజాబ్లో భగవంత్మాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల ఆఫర్ ప్రకటించారని ఆప్ సర్కారు ఆరోపించింది. ‘ఆపరేషన్ కమలం’లో భా�
మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�