ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.30 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించాలని సింగరేణి లక్ష్యంగా నిర్ణయించుకొన్నది. ఈ లక్ష్య సాధనకు సింగరేణి అధికారులంతా ప్రణాళికాబద్ధంగా కృష
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్నులు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. మార్చి31 వరకు ఆస్తిపన్ను బకాయీలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు. ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�
మహిళల శ్రేయస్సు దిశగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. ఓ మహిళ అభివృద్ధితో కుటుంబం తద్వారా సమాజ పురోగమనం చెందుతుంది. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. అయితే మహిళా �
మహిళలు స్వశక్తితో జీవనం సాగించేందుకు జీహెచ్ఎంసీ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేసి ప్రోత్సహిస్తోంది. యూసుఫ్గూడ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటి రుణ సదుపా
women's world cup | మహిళల ప్రపంచకప్ (Women's World Cup) ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతున్నది. మొదటి బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన ఆరంభంలో తడబడినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలదొక్కుకుని ఆడారు. దీంతో ఆస్ట్రేలియాకు 278 పరుగ
IND-W vs PAK-W | మహిళల ప్రకప్లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేశారు. పాక్ ముందు 245 పరుగుల విజలక్ష్యాన్ని �
వరంగల్, ఫిబ్రవరి 14 : లక్ష్యాన్ని మించి రెట్టింపుగా లీడ్ బ్యాంక్ రుణాలు అందజేయడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం రుణాల పంపిణీ లక్ష్యం 2 వేల 744 కోట్లు కాగా, 4 �