విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చుడే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మరో రాష్ట్రంలో తన మార్క్ రాజకీయాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్లో హేమంత్ సొరేన్ సర్కారును క
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. బీహార్లో మరింత దిగజారింది. ఇటీవలే మహారాష్ట్రలో అధికార శివసేనను నిట్టనిలువునా చీల్చి.. దొడ్డిదోవన అధికా�
మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పీబీ గార్డెన్లో శనివారం నిర్వహించిన పార్టీ �
పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటుత�
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎనిమిదో విడత పనులు జోరందుకున్నాయి. వానకాలం ప్రారంభమవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మొక్కలు నాటే ప్రక్రియ షురూ అయింది. ఇప్పటికే ప్ర
పుడమికి పచ్చల హారం తొడిగి అటవీ విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో వడివడిగా సాగుతున్నది. ఎనిమిదో విడుత లక్ష్యం 28.83లక్షల మొక్కలు కాగా, ఇప్పటిక�
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్, డాబాగార్డెన్స్లో రూ.20లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును స్థానిక కార్పొరే�
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నదని విమర్శలు వస్తున్నా మోదీ సర్కారు మాత్రం పంథా మార్చట్లేదు. మహారాష్ట�
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈసారి 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తేలిక�
నిర్దేశిత రుణ లక్ష్యాలను పూర్తి స్థాయి లో అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన స మావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి హవేలిరాజు తో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిదో విడుతలో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 69.97లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్�
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాది కంటే అధికంగా రూ. 4,321 కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతారంగాలకు రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,404 కోట్లు కేటాయి
పల్లెప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కోరారు. వట్పల్లి మండలంలోని నాగులపల్లి, సాయిపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శనివారం ఆకస్మికంగా తనిఖీ �
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టిసారించింది. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్ ఆక్రమణకు పుతిన్ సేనలు కదిలాయి. డాన్బాస్ శివారు ప్రా�
నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు కసరత్తు మొదలైంది. వంద రోజుల ప్రణాళికతో ఆర్టీసీ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈనెల 16 నుంచి ప్రారంభమైన వందరోజుల