Singareni authorities | నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు , వంతెనల సమస్యను పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది .
Tribals Protest | మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు , రోడ్ డ్యాం లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
తాండూర్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు , రోడ్లు బాగు చేయాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జీఎంకు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు వినతిపత్రం అందజేశార�
Deputy DMHO | సీజనల్ వ్యాధులు ప్రభలకుండా గ్రామాలలో ముందస్తుగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సుధాకర్ నాయక్ ఆదేశించారు.
Fertilizers | రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని తహసీల్దార్ జ్యోత్స్న, మాదారం ఎస్సై సౌజన్య, మండల వ్యవసాయాధికారి కే సుష్మ ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు.
Drawing competitions | మండల కేంద్రంలోని విద్యాభారతి పాఠశాలలో సోమవారం భారత పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.
విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన తాడూరు మండలంలోని తుమ్మలసూగూరులో గురువారం ఉ దయం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలసూగూరు గ్రామానికి చెందిన
Touch leprosy | చర్మం పైన స్పర్శ లేని మచ్చలు ఉన్న, చెవుల మీద, ముఖం మీద కనితలు ఉన్న, కాళ్లు చేతులపై స్పర్శ తగ్గినా గుర్తించి చికిత్స పొందాలని ప్యూటీ డీఎంహెచ్ వో సుధాకర్ నాయక్ కోరారు.
‘జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది.. ప్రధానమైన కాగ్నా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు.. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు..’ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.