2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్సభ స్థానాల (Lok sabha seats) డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (South Indian states) తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు (Minister KTR) అన్నారు.
Wild Elephant: తమిళనాడులోని కమ్బమ్ పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగు.. ఇండ్ల మధ్య పరుగులు తీసింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అ�
IT Raids | తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకొని రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సెంథిల్ సోదరుడితో పాటు అతని సన్నిహితుల ఇల్లు, ఆఫీసుల్లో శనివారం అధికారులు తనిఖీలు న�
Tea Party | దేశాన్ని శాసించేవి రాజకీయ పార్టీలని మనకు తెలుసు. అయితే, స్వపక్షాన్ని వైరి పక్షంగానూ, విపక్షాలను స్వపక్షంగానూ మార్చే శక్తి టీ పార్టీకి ఉందన్నది కాదనలేని సత్యం. చరిత్ర పుటలు తిరగేస్తే సముద్ర జలాలే కాద
Whale Vomit | తమిళనాడులో వేల్ అంబర్గ్రీస్ను (తిమింగళం వాంతి) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టుటికోరిన్ బీచ్ వద్ద డీఆర్ఐ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి 18.1 కిలోల బరువున్న వేల్ అంబర్ గ్ర�
Jallikattu: జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తమిళనాడు జంతు చట్ట సవరణకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. కంబాలా, బుల్కార్ట్ రేసింగ్ లాంటి క్రీడలను కూడా సుప్రీం సమర్ధించ�
The Kerala Story: ద కేరళ స్టోరీ చిత్రంపై ఎటువంటి బ్యాన్ విధించలేదని సుప్రీంతో తమిళనాడు సర్కార్ పేర్కొన్నది. ఆ సినిమాను చూసేందుకు జనం రావడం లేదని, అందుకే ఆ చిత్రాన్ని థియేటర్ల నుంచి ఎత్తివేసినట్లు చెప్
తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు.
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�
BJP | చెన్నై: బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నకిలీ వార్తలను, వీడియోలను చూసి భయపడిన ఆ రాష్ట్ర కార్మికులు తమిళనాడు వ్యాప్తంగా శనివారం విధులకు దూరంగా ఉన్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు