తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు.
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�
BJP | చెన్నై: బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నకిలీ వార్తలను, వీడియోలను చూసి భయపడిన ఆ రాష్ట్ర కార్మికులు తమిళనాడు వ్యాప్తంగా శనివారం విధులకు దూరంగా ఉన్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు
తమిళనాడులోని కృష్ణగిరిలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఆర్మీ జవాన్ను డీఎంకే పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ హత్య చేశాడు. ఈ ఘటనలో జవాన్ సోదరుడు గాయపడ్డాడు. నిందితుడు చిన్నస్వామిగా గుర్తించారు. పోలీసులు నింద
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతూ రోజుకో వివాదం సృష్టిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
yoganathan, | ‘ప్రకృతి పరిరక్షకుల’ విభాగంలో సీఎన్ఎన్-న్యూస్18 సంస్థ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా యోగనాథన్ పేరును ప్రకటించింది. పచ్చదనం కోసం యోగనాథన్ సాగించిన ప్రస్థానమే ఎన్నో పురస్కారాలతోపాటు అవార్డునూ సొంతం
Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్కు (Udhayanidhi Stalin) మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈనెల 14న జరుగున్న రాష్ట్ర
Chennai | మాండూస్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అల్లాడిపోతోంది. తుపాను కారణంగా గురువారం నుంచి తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల