Tea Party | దేశాన్ని శాసించేవి రాజకీయ పార్టీలని మనకు తెలుసు. అయితే, స్వపక్షాన్ని వైరి పక్షంగానూ, విపక్షాలను స్వపక్షంగానూ మార్చే శక్తి టీ పార్టీకి ఉందన్నది కాదనలేని సత్యం. చరిత్ర పుటలు తిరగేస్తే సముద్ర జలాలే కాద
Whale Vomit | తమిళనాడులో వేల్ అంబర్గ్రీస్ను (తిమింగళం వాంతి) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టుటికోరిన్ బీచ్ వద్ద డీఆర్ఐ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి 18.1 కిలోల బరువున్న వేల్ అంబర్ గ్ర�
Jallikattu: జల్లికట్టు క్రీడకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తమిళనాడు జంతు చట్ట సవరణకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. కంబాలా, బుల్కార్ట్ రేసింగ్ లాంటి క్రీడలను కూడా సుప్రీం సమర్ధించ�
The Kerala Story: ద కేరళ స్టోరీ చిత్రంపై ఎటువంటి బ్యాన్ విధించలేదని సుప్రీంతో తమిళనాడు సర్కార్ పేర్కొన్నది. ఆ సినిమాను చూసేందుకు జనం రావడం లేదని, అందుకే ఆ చిత్రాన్ని థియేటర్ల నుంచి ఎత్తివేసినట్లు చెప్
తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు.
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�
BJP | చెన్నై: బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నకిలీ వార్తలను, వీడియోలను చూసి భయపడిన ఆ రాష్ట్ర కార్మికులు తమిళనాడు వ్యాప్తంగా శనివారం విధులకు దూరంగా ఉన్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు
తమిళనాడులోని కృష్ణగిరిలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఆర్మీ జవాన్ను డీఎంకే పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ హత్య చేశాడు. ఈ ఘటనలో జవాన్ సోదరుడు గాయపడ్డాడు. నిందితుడు చిన్నస్వామిగా గుర్తించారు. పోలీసులు నింద
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతూ రోజుకో వివాదం సృష్టిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.