YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�
BJP | చెన్నై: బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నకిలీ వార్తలను, వీడియోలను చూసి భయపడిన ఆ రాష్ట్ర కార్మికులు తమిళనాడు వ్యాప్తంగా శనివారం విధులకు దూరంగా ఉన్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు
తమిళనాడులోని కృష్ణగిరిలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఆర్మీ జవాన్ను డీఎంకే పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ హత్య చేశాడు. ఈ ఘటనలో జవాన్ సోదరుడు గాయపడ్డాడు. నిందితుడు చిన్నస్వామిగా గుర్తించారు. పోలీసులు నింద
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతూ రోజుకో వివాదం సృష్టిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
yoganathan, | ‘ప్రకృతి పరిరక్షకుల’ విభాగంలో సీఎన్ఎన్-న్యూస్18 సంస్థ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా యోగనాథన్ పేరును ప్రకటించింది. పచ్చదనం కోసం యోగనాథన్ సాగించిన ప్రస్థానమే ఎన్నో పురస్కారాలతోపాటు అవార్డునూ సొంతం
Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్కు (Udhayanidhi Stalin) మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈనెల 14న జరుగున్న రాష్ట్ర
Chennai | మాండూస్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అల్లాడిపోతోంది. తుపాను కారణంగా గురువారం నుంచి తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల
పౌరసత్వ మంజూరు విషయంలో మతాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 మన దేశ లౌకిక సూత్రాన్ని నాశనం చేస్తున్నదని తమిళనాడు పాలకపక్షం డీఎంకే పేర్కొన్నది.