సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) పథకాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్ర
మిళనాడులోని కోయంబత్తూరులో ఒక జంట తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని అల్లాడుతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కోయంబత్తూరులోని రమణకుమార్, జనని దంపతుల మూడేండ్ల పాప మస్కులర్ డైస్ట్రోఫీ అనే అరుదై�
Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్పై (Udhayanidhi Stalin) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అరణికి చెందిన హిందూ మున్నాని నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడం తగదని, ఈ కోటా పరిమాణంపై నిర్ణయం తీసుకునే హక్కును ఆయా రాష్ర్టాలకే దఖలు పరచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ
Highway Accident: హైవేపై ఆగి ఉన్న డీసీఎంను .. వెనుక నుంచి ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. సేలమ్-ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఈ ఘటన జరిగింది.
Mamata Banerjee: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆ వ్యాఖ్యలను ఆమె వ్యతిరేకిస్తూ.. ఓ వర్గం ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో వ్యవ�
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర