Michaung Cyclone: మిచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలో నీరు వరదలై పారుతోంది. భారీ వరద నీటి వల్ల.. రోడ్లపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్నాయి. చెన్నైలోని వీలాచెర
Murder | వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) పథకాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్ర
మిళనాడులోని కోయంబత్తూరులో ఒక జంట తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని అల్లాడుతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కోయంబత్తూరులోని రమణకుమార్, జనని దంపతుల మూడేండ్ల పాప మస్కులర్ డైస్ట్రోఫీ అనే అరుదై�
Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్పై (Udhayanidhi Stalin) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అరణికి చెందిన హిందూ మున్నాని నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడం తగదని, ఈ కోటా పరిమాణంపై నిర్ణయం తీసుకునే హక్కును ఆయా రాష్ర్టాలకే దఖలు పరచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ