AIADMK MLAs: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేల�
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచిలో నాటుసారా ఘటనలో 56 మంది మరణించిన ఘటనపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే, కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు.
Google Pixel: గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లను తమ రాష్ట్రంలోనే తయారీ చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. చెన్నై సమీపంలో ఉన్న కంపెనీలో ఆ ఫోన్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే శాంసంగ
Supreme Court: లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్ సత్తై దురై మురుగన్ కు బెయిల్ మంజూరీని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. మురుగస్వామి ఆల�