TVK Vijay | తమిళనాడు రాజకీయం గంటకో మలుపు తిరుగుతున్నది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై హైడ్రామా కొనసాగుతున్నది. శనివారం ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి టీవీకే అధినేత విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో శుక�
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆవిర్భవించినప్పటికీ అధికారం మాత్రం ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలిప
TVK Party : తమిళనాడులో కుల సమీకరణాలను విజయ్ పార్టీ మార్చేసింది. టీవీకే పార్టీలో బ్రహ్మణులు గెలిచారు. ఇక దళిత నేతల సంఖ్య మరింత పెరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న రిజర్వడ్ స్థానాల్లో 24 సీట్లను టీవీకే గె�
Sandeep Reddy Vanga | తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సినీ ప్రపంచంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న జోసెఫ్ విజయ్ (ఇళయ దళపతి విజయ్) ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టిం�
Prashant Kishor | టీవీకే అధినేత విజయ్ విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంవత్సరం కిందట చెప్పిన జోస్యం నిజమైంది! మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన టీవీకే తమిళనాడులో రెండు పెద్ద పార్టీల కంటే ఎక్కువ సీట్లు �
Pawan Kalyan | టీవీకే ను స్థాపించిన అనతికాలంలోనే తమిళనాడులో భారీ విజయాన్ని సాధించిన విజయ్ కు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు.
Axis My India : యాక్సిస్ మై ఇండియా చెప్పిందే నిజమైంది. టీవీకే సెంచరీ కొడుతుందని ఎగ్జిట్ పోల్స్లో ఆ సంస్థ చెప్పింది. ఆ అంచనాకు తగినట్లే విజయ్ పార్టీ సంచలనాలు నమోదు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమి�
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ఆధిక్యంలో దూసుకెళ్తుండగా, త్రిష కృష్ణన్ రాజకీయ ఎంట్రీపై చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
దళపతి విజయ్తో సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తూ తమిళనాట వార్తల్లో నిలుస్తున్నది అగ్ర కథానాయిక త్రిష. తాజాగా సూర్య ‘కరుప్పు’ సినిమా విషయంలో నిర్మాతలకు, త్రిషకు మధ్య రాజుకున్న వివాదం చర్చనీయాంశంగా మారిం�
Actor Vijay | తమిళనాడులో గతంలో మాదిరిగానే ఈ సారి ఎన్నికలు కూడా సినిమాలు, రాజకీయం చుట్టూ తిరిగాయి.విజయ్ ఈ సారి అసెంబ్లీ బరిలో పోటీకి దిగడం, ఆయనతో సినిమాలు తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప�
Tamilnadu: తూత్తుకుడి జిల్లాలో ఉన్న కోవిల్పట్టి గ్రామ సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఓమ్నీ బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సిమెంట్ మిక్సర్ లారీని ఆ బస్సు ఢీకొన్నది
విభజించి పాలించు అనేది బ్రిటిష్ రాజనీతి అయితే పునర్విభజించి పాలించు అనేది బీజేపీ పన్నిన కూటనీతి. అందుకు మహిళలను అడ్డుపెట్టుకుని గట్టు దాటేందుకు ప్రయత్నించి భంగపడటం తాజా పరిణామంగా చెప్పుకోవాలి.
భారత్లో కేసులు కడదాకా కొనసాగి బాధ్యులైన పోలీసులకు శిక్షలు పడిన సంఘటనలు బహుఅరుదుగానే ఉంటాయి. అలాంటి అరుదైనవాటిలో కీలకమైందిగా తమిళనాడు శాతాంకుళం (సైతాను కుంట అని అర్థం) కస్టడీ మరణాల కేసు నిలుస్తుంది.
Tamilnadu: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్.. ఒకే సీటు కోసం పోటీపడుతున్నారు. ఆ ఇద్దరూ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో �