Amit Shah: ఇంజినీరింగ్, వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా అమిత్
M K Stalin: హిందీ భాషను ఎట్టి పరిస్థితిలో తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తానన్నారు. హిందీ-సంస్కృతం �
జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ర్టాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలకు అధిక మేలు దక్కుతున్నది. దీంతో కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కానవస్తున్నది. దక్షిణ�
Vijay's TVK boycott by poll | తమిళనాడులోని ఈరోడ్ తూర్పులో జరుగనున్న ఉప ఎన్నికను నటుడు విజయ్ పార్టీ తమిఝగ వెట్రి కజగం (టీవీకే) బహిష్కరించింది. అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే సహా పలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను బ
అభివృద్ధితోపాటు భాషా, సంస్కృతులను రక్షించుకోవాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తమిళనాడు తరహాలో మన పాలకులూ భాషాభివృద్ధికి కృషి చేయాలని కోరార�
Tamil Nadu | మాజీ భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తిని ఓ వ్యక్తి ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్(37)పై గత ఏడాది ఆయన భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. కోయంబ�
కాలంతో పాటు యువత లక్ష్యాలు మారుతున్నాయి. కొలువుల చట్రంలో ఇరుక్కోకుండా.. సొంతంగా ఎదగాలనుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. తమిళనాడులోని పళనికి చెందిన అన్నపూర్ణి ఆ కోవకే చెందుతుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణ, ఉత్తరాది రాష్ర్టాల అభివృద్ధిపై చర్చకు తెరలేపారు. ఉత్తరాది కన్నా దక్షిణ రాష్ర్టాలే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అతి పెద్ద వివాదానికి తెర తీశారు. కన్యాకుమారిలో ఈ నెల 22న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయి.
అధిక పని ఒత్తిడి కారణంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్'లో ఓ ఉద్యోగిని హఠాన్మరణం చెందిందన్న వార్త సర్వత్రా షాక్కు గురి చేసింది. తాజాగా ఇలాంటిదే మరో ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
బుచ్చిబాటు టోర్నీలో స్టార్లతో కూడిన ముంబై క్రికెట్ జట్టు దారుణ పరాభవానికి గురైంది. తమిళనాడు నిర్దేశించిన 510 పరుగుల భారీ ఛేదనలో ముంబై.. 223 పరుగులకే ఆలౌట్ అయింది.
తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ జాతీయ రహదారిపై 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైకి చెందిన ‘చెట్టనాడ్ గ్రూప్'లోని ఓ కంపెనీకి చెందిన రూ.298 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.