విభజించి పాలించు అనేది బ్రిటిష్ రాజనీతి అయితే పునర్విభజించి పాలించు అనేది బీజేపీ పన్నిన కూటనీతి. అందుకు మహిళలను అడ్డుపెట్టుకుని గట్టు దాటేందుకు ప్రయత్నించి భంగపడటం తాజా పరిణామంగా చెప్పుకోవాలి.
భారత్లో కేసులు కడదాకా కొనసాగి బాధ్యులైన పోలీసులకు శిక్షలు పడిన సంఘటనలు బహుఅరుదుగానే ఉంటాయి. అలాంటి అరుదైనవాటిలో కీలకమైందిగా తమిళనాడు శాతాంకుళం (సైతాను కుంట అని అర్థం) కస్టడీ మరణాల కేసు నిలుస్తుంది.
Tamilnadu: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్.. ఒకే సీటు కోసం పోటీపడుతున్నారు. ఆ ఇద్దరూ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో �
Vijay TVK Party | తమిళనాడులో శాసనసభ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల్లో సందడి ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రధానంగా అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకేతో పాటు కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నటుడు విజయ్ నేతృత్వంలో
Karur Train Accident : తమిళనాడు రాజధాని చెన్నైలోని కరూర్లో రైలు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొట్టింది.
IPL 2026 : కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ విడుదలను బీసీసీఐ(BCCI) ఆలస్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) బిగ్ హింట్ ఇచ్చాడు.
CM Stalin: అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు భారీ నజరానా అందజేసింది. రాష్ట్రంలోని సుమారు 1.31 కోట్ల మంది మహిళలకు ఇవాళ 5 వేలు బదిలీ చేసినట్లు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. కలైగ�
Shivalayam | మర్రి చెట్టు ఊడల కింద కప్పేసి ఉన్న చోళుల కాలం నాటి 900 ఏండ్ల పురాతన శివాలయం తమిళనాడులో బయటపడింది. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలోని బెగిలి గ్రామంలో దీనిని గుర్తించారు.
Actor Vijay | తమిళనాడులో గత ఏడాది చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి టీవీకే (తమిళగ వెట్రి కజగం) చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. 41 మ�
Keerthy Suresh | కీర్తి సురేష్ పేరు వినగానే దక్షిణాది ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నటన, ఎంపిక చేసుకునే కథలు. మలయాళీ అయినప్పటికీ, కథానాయికగా ఆమె సినీ ప్రయాణం మాత్రం తెలుగు చిత్రసీమలోనే ప్రారంభమైంది. రామ్ ప�
Free Bus | ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఈ స్కీమ్ అనగానే మొదట గుర్తొచ్చేది కర్ణాటక రాష్ట్రం. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసింది. ఆ తర్వాత తెలంగాణలో �
Pawan Kalyan | న్యాయవ్యవస్థను భయపెట్టేలా, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.