Tamil Nadu | మాజీ భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తిని ఓ వ్యక్తి ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్(37)పై గత ఏడాది ఆయన భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. కోయంబ�
కాలంతో పాటు యువత లక్ష్యాలు మారుతున్నాయి. కొలువుల చట్రంలో ఇరుక్కోకుండా.. సొంతంగా ఎదగాలనుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. తమిళనాడులోని పళనికి చెందిన అన్నపూర్ణి ఆ కోవకే చెందుతుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణ, ఉత్తరాది రాష్ర్టాల అభివృద్ధిపై చర్చకు తెరలేపారు. ఉత్తరాది కన్నా దక్షిణ రాష్ర్టాలే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అతి పెద్ద వివాదానికి తెర తీశారు. కన్యాకుమారిలో ఈ నెల 22న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయి.
అధిక పని ఒత్తిడి కారణంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్'లో ఓ ఉద్యోగిని హఠాన్మరణం చెందిందన్న వార్త సర్వత్రా షాక్కు గురి చేసింది. తాజాగా ఇలాంటిదే మరో ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
బుచ్చిబాటు టోర్నీలో స్టార్లతో కూడిన ముంబై క్రికెట్ జట్టు దారుణ పరాభవానికి గురైంది. తమిళనాడు నిర్దేశించిన 510 పరుగుల భారీ ఛేదనలో ముంబై.. 223 పరుగులకే ఆలౌట్ అయింది.
తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ జాతీయ రహదారిపై 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైకి చెందిన ‘చెట్టనాడ్ గ్రూప్'లోని ఓ కంపెనీకి చెందిన రూ.298 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.
Kamala Harris: కమలా హ్యారిస్ పోస్టర్లను.. తమిళనాడులోని తులసేంద్రపురంలో ఏర్పాటు చేశారు. తిరువరూర్ జిల్లాలో ఆ గ్రామం ఉన్నది. ఇది కమలా పూర్వీకుల గ్రామం. ప్రస్తుతం ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమో
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తమ రాష్ట్ర పరిధిలో సీబీఐ ఏదైనా కేసును దర్యాప్తు చేయాలనుకుంటే ముందుగా తమ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
Stalin : కావేరీ నదీ జలాల వివాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కర్నాటకతో కావేరీ నదీ జలాల వివాదంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
Tamilnadu | తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కే ఆర్మ్స్ట్రాంగ్(52) మూడు రోజుల క్రితం చెన్నై నగరంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
AIADMK MLAs: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేల�
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచిలో నాటుసారా ఘటనలో 56 మంది మరణించిన ఘటనపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే, కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు.