ఆన్లైన్లో రమ్మీ ఆటకు బానిసగా మారిన మహిళ.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.10 లక్షలు పోగొట్టుకుంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆమె స్నానానికి వెళ్తున్నానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ ఆమె
బీజేపీకి మరో మిత్రపక్షం దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయపార్టీతో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే ఇప్పుడు ఆ పార్టీపై దుమ్మెత్తిపోసింది.
ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివా�
చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్కు
చెన్నై: కొందరు విద్యార్థులు బస్టాండ్ వద్ద కొట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒండిపుదూర్ బస్టాండ్ వద్ద ఇద్దరు స్కూల్ విద్యార్థులపై కొందరు స్టూడెంట్స్ దాడి చేశారు. దీం�
నీట్ బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమన్నది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న త
కుక్క విశ్వాస జంతువు. మనిషిపై అమితమైన ప్రేమను చూపిస్తుంది. అందుకే చాలామంది కుక్కలను పెంచుకుంటారు. వాటిని విడిచి ఒక్కరోజుకూడా ఉండలేరు. 11ఏళ్లు తనతో ఉండి చనిపోయిన కుక్కను ఓ వృద్ధుడు కూడా మరువలే�
తిరువనంతపురం : ఓ ముగ్గురు యువకులు కామంతో రగిలిపోయారు. మూగ జీవిపై విరుచుకుపడ్డారు. గర్భం ధరించిన మేకపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ మూగజీవిని చంపేశారు. ఈ దారుణ ఘటన క�