ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివా�
చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్కు
చెన్నై: కొందరు విద్యార్థులు బస్టాండ్ వద్ద కొట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒండిపుదూర్ బస్టాండ్ వద్ద ఇద్దరు స్కూల్ విద్యార్థులపై కొందరు స్టూడెంట్స్ దాడి చేశారు. దీం�
నీట్ బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమన్నది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న త
కుక్క విశ్వాస జంతువు. మనిషిపై అమితమైన ప్రేమను చూపిస్తుంది. అందుకే చాలామంది కుక్కలను పెంచుకుంటారు. వాటిని విడిచి ఒక్కరోజుకూడా ఉండలేరు. 11ఏళ్లు తనతో ఉండి చనిపోయిన కుక్కను ఓ వృద్ధుడు కూడా మరువలే�
తిరువనంతపురం : ఓ ముగ్గురు యువకులు కామంతో రగిలిపోయారు. మూగ జీవిపై విరుచుకుపడ్డారు. గర్భం ధరించిన మేకపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ మూగజీవిని చంపేశారు. ఈ దారుణ ఘటన క�
తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీ క్యాంపస్లో నాలుగు జింకలు మృత్యువాతపడ్డాయి. ఇందులో ఒక జింక అత్యంత అంటువ్యాధి అయిన ఆంత్రాక్స్తో మృతిచెందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మిగతా మూడు జిం�