నీట్ బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమన్నది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న త
కుక్క విశ్వాస జంతువు. మనిషిపై అమితమైన ప్రేమను చూపిస్తుంది. అందుకే చాలామంది కుక్కలను పెంచుకుంటారు. వాటిని విడిచి ఒక్కరోజుకూడా ఉండలేరు. 11ఏళ్లు తనతో ఉండి చనిపోయిన కుక్కను ఓ వృద్ధుడు కూడా మరువలే�
తిరువనంతపురం : ఓ ముగ్గురు యువకులు కామంతో రగిలిపోయారు. మూగ జీవిపై విరుచుకుపడ్డారు. గర్భం ధరించిన మేకపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ మూగజీవిని చంపేశారు. ఈ దారుణ ఘటన క�
తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీ క్యాంపస్లో నాలుగు జింకలు మృత్యువాతపడ్డాయి. ఇందులో ఒక జింక అత్యంత అంటువ్యాధి అయిన ఆంత్రాక్స్తో మృతిచెందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మిగతా మూడు జిం�
కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగన�
తమిళనాడులోని తెనకి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడితో తన కుమార్తె (20) సన్నిహితంగా మెలుగుతుండటంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి కొడవలితో కన్నకూతురిపై దాడికి తెగబ
పొరుగింటి వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చిన బాలిక (16) తీవ్ర మనస్ధాపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువణమలై జిల్లాలో వెలుగుచూసింది.
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.