తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీ క్యాంపస్లో నాలుగు జింకలు మృత్యువాతపడ్డాయి. ఇందులో ఒక జింక అత్యంత అంటువ్యాధి అయిన ఆంత్రాక్స్తో మృతిచెందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మిగతా మూడు జిం�
కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగన�
తమిళనాడులోని తెనకి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడితో తన కుమార్తె (20) సన్నిహితంగా మెలుగుతుండటంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి కొడవలితో కన్నకూతురిపై దాడికి తెగబ
పొరుగింటి వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చిన బాలిక (16) తీవ్ర మనస్ధాపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువణమలై జిల్లాలో వెలుగుచూసింది.
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.
చెన్నై: తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను తమిళనాడులోనూ అమలు చేయాలని సౌత్ ఇండియా రైతు సంఘం తమిళనాడు ముఖ్యమంత్ర�
hennai | తమిళనాడులో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం
చెన్నై : చదువు కోసం భారత్కు వచ్చి ఆపై గంజాయి సరఫరా చేపట్టిన రువాండా జాతీయుడిని (32)ని తమిళనాడులోని కోయంబత్తూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నార�