పెంపుడు కుక్కకు సీమంతం | సాధారణంగా సీమంతం ఎవరికి చేస్తారు. గర్భిణీ స్త్రీలకు చేస్తారు. అది మనుషుల సంప్రదాయం. కానీ.. కుక్కలకు ఎవరైనా సీమంతం చేస్తారా
Tamilnadu | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజ్భవన్లో సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : భారత్తో శ్రీలంక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకొంటున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్�
Tamilnadu | తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై (Chennai) జలమయమయింది. చెన్నైలోని కేకే నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. పలు
Teacher Brutality | క్లాసులకు సరిగా రావడం లేదని ఒక విద్యార్థిపై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతన్ని కింద పడేసి జుట్టు పట్టుకొని కాళ్లతో తంతూ హింసించాడు.
చెన్నై: తమిళనాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో డీఎంకేతో పాటు కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అక్టోబర్ 6, 9 తేద�
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వస్త్ర దుకాణం, చిట్ ఫండ్ సంస్థపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపించని దాదాపు రూ. 250 కోట్లను గుర్తించినట్టు ఆదివారం పేర్కొన్నారు. కాంచీపురం, వేలూ�