గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజ్భవన్లో సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : భారత్తో శ్రీలంక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకొంటున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్�
Tamilnadu | తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై (Chennai) జలమయమయింది. చెన్నైలోని కేకే నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. పలు
Teacher Brutality | క్లాసులకు సరిగా రావడం లేదని ఒక విద్యార్థిపై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతన్ని కింద పడేసి జుట్టు పట్టుకొని కాళ్లతో తంతూ హింసించాడు.
చెన్నై: తమిళనాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో డీఎంకేతో పాటు కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అక్టోబర్ 6, 9 తేద�
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వస్త్ర దుకాణం, చిట్ ఫండ్ సంస్థపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపించని దాదాపు రూ. 250 కోట్లను గుర్తించినట్టు ఆదివారం పేర్కొన్నారు. కాంచీపురం, వేలూ�
చెన్నై: తమిళనాడు మాజీ మంత్రి ఇందిరా కుమారి, ఆమె భర్త బాబు అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలారు. 1996లో ఆ ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన స్పెషల్ కోర్టు ఆ కేసులో ఇద్దరికీ అయిద�
చెన్నై: మరణించిన బంధువు అంత్యక్రియలకు వెళ్లిన ఒక వ్యక్తి చనిపోయినట్లు పోస్టర్లో కనిపించాడు. దీంతో తన భర్తను అతడి కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడుకు చెంద�
చెన్నై : తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. పెట్రోల్ ( Petrol ) పై విధించే రాష్ట్ర పన్నును తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి పీ తియగ రాజన్ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసిన