చెన్నై: తమిళనాడు మాజీ మంత్రి ఇందిరా కుమారి, ఆమె భర్త బాబు అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలారు. 1996లో ఆ ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన స్పెషల్ కోర్టు ఆ కేసులో ఇద్దరికీ అయిద�
చెన్నై: మరణించిన బంధువు అంత్యక్రియలకు వెళ్లిన ఒక వ్యక్తి చనిపోయినట్లు పోస్టర్లో కనిపించాడు. దీంతో తన భర్తను అతడి కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడుకు చెంద�
చెన్నై : తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. పెట్రోల్ ( Petrol ) పై విధించే రాష్ట్ర పన్నును తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి పీ తియగ రాజన్ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసిన
చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంటితో పాటు ఆయనకు సంబంధం ఉన్న 52 ప్రదేశాల్లో ఇవాళ డైరక్టరేట్ ఆఫ్ వెజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) పోలీసులు తని�
శివకాశి పటాకుల కర్మాగారంలో పేలుడు | తమిళనాడులోని శివకాశి శివారులోని జమీన్సల్వార్పట్టి పటాకుల కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంద�
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంద�
చెన్నై : తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర ప్రగతి కోసం ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేయనున్నది. ఆ మండలి సీఎం స్టాలిన్కు సూచనలు చేస్తుందని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇవాళ అస�
చెన్నై: తమిళనాడులోని 27 జిల్లాల్లో నేటి నుంచి టీ షాపులు తెరుచుకున్నాయి. మిగితా 11 జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. చెన్నైతో పాటు 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలతో పాటు టీ ష�
చెన్నై: మీరు చదివింది నిజమే. వచ్చే ఆదివారం సోషలిజాన్ని పెళ్లి చేసుకోబోతోంది మమతా బెనర్జీ. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ పెళ్లి జరగబోతోంది. దీనికి సంబంధించి తమిళంలో ఉన్న ఇన్విటేషన్ కార్డ్ వ�