న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద స్లెర్లైట్ కాపర్ ప్లాంట్ను తెరవడానికి సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం తమ ప్రాణాలు తీస్తున్నదంటూ 2018లో స్థానికులు పెద్ద ఎత్తు�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోం�
హైదరాబాద్: వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇండియా రికార్డు సృష్టించినా.. పలు రాష్ట్రాలు మాత్రం భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ను వృధా చేస్తున్నాయి. కోవిడ్ టీకాలను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడ�
ఫిస్ట్బాల్ | ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులో జరిగిన నాల్గో జాతీయస్థాయి ఫిస్ట్బాల్ పోటీల్లో చాంపియన్గా నిలిచిన తెలంగాణ జట్టును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం అభినందించారు.
హిందీ భాషను తమిళులు ఎంతగా ద్వేషిస్తారో తెలుసు కదా. తమిళనాడు వెళ్లి హిందీలో మాట్లాడితే ఇక అంతే సంగతులు. అక్కడే పుట్టి పెరిగిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కు ఈ విషయం బాగా తెలుసు. అ�
చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పెషల్ డీజీపీ రాజేశ్ దాస్ను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మార్చి 18వ తేదీన ఆ ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆ స్పెషల్ డీజ
రామేశ్వరం : తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలకు మద్దతుగా నిలవాలని ఆ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అధ్యక్షుడు ఎస్ వేదాంతం కోరారు. బుధవారం ఆయన రామేశ్వరంలో మీడియాతో మాట్లాడారు. ర
చెన్నై: తమిళనాడులోని చెన్నై-సేలం జాతీయ రహదారి మార్గంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారం ఆభరణాలను జప్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతున్
చెన్నై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా