చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఓ పార్టీ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్లో ఆమే ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి ముగిసిన
3 రోజులు ఎన్ఫీల్డ్ యూనిట్ల మూత.. ఎందుకంటే?!
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మూడు రోజుల పాటు తమిళనాడులోని మూడు ప్రొడక్షన్ ....
చెన్నై: కాలుష్యాన్ని వెదజల్లుతున్న స్టెరిలైట్ ఇండస్ట్రీస్ మూసివేతను డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనకు సంబంధించి దాఖలు చేసిన 38 కేసులను ఎత్తివేస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్డ్ జస్టిస�
రెమ్డెసివర్ | తమిళనాడులోని తిండివనంకు చెందిన ఓ డాక్టర్కు ఫేర్ రెమ్డెసివర్ ఇంజక్షన్ ఇవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఐ-మెడ్ సూపర్ స్పెషాలిటీ
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద స్లెర్లైట్ కాపర్ ప్లాంట్ను తెరవడానికి సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం తమ ప్రాణాలు తీస్తున్నదంటూ 2018లో స్థానికులు పెద్ద ఎత్తు�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోం�
హైదరాబాద్: వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇండియా రికార్డు సృష్టించినా.. పలు రాష్ట్రాలు మాత్రం భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ను వృధా చేస్తున్నాయి. కోవిడ్ టీకాలను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడ�