Vijay | తమిళనాడులోని కరూర్లో జరిగిన టీవీకే పార్టీ రోడ్ షో ఘోర విషాదాన్ని మిగిల్చింది. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ఈ సభలో తొక్కిసలాట జరగగా 41 మంది దుర్మరణం చెందారు.
Trisha | తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెద�
Vijay | తమిళనాడులోని కరూర్ పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రాజకీయ సభ మృత్యుక్షేత్రంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విష
Chiranjeevi | తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది.
Vijay Arrest | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదానికి దారితీసింది. తమిళనాడు కరూర్ జిల్లాలోని వేలుసామిపురంలో జరిగిన ఈ సభలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుని 39మంది�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Keerthy Suresh |హీరోయిన్స్ రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. గతంలో చాలా మంది హీరోయిన్స్ పాలిటిక్స్లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని తెగ ప్ర
మీ పప్పులు ఎక్కడైనా ఉడుకుతాయేమో కాని, మా వద్ద కాదని, ఢిల్లీ పాలకులకు తమిళనాడు ఎన్నడూ తల వంచదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఏ శక్తి కూడా ఎప్పటికీ దక్షిణాది రాష్ర్టాన్ని పాలి�
CM Stalin : కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం తమిళనాడు సర్కారు కన్నీళ్లు కారుస్తోందని ఇటీవల ప్రధాని మోదీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.
PM Modi : కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్ను ఏప్రిల్ ఆరో తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దానితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు. కొత్త పంబన్ బ్రిడ్జ్కు చెందిన వీడియ�