Actor Vijay | తమిళనాడులో గత ఏడాది చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి టీవీకే (తమిళగ వెట్రి కజగం) చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. 41 మ�
Keerthy Suresh | కీర్తి సురేష్ పేరు వినగానే దక్షిణాది ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నటన, ఎంపిక చేసుకునే కథలు. మలయాళీ అయినప్పటికీ, కథానాయికగా ఆమె సినీ ప్రయాణం మాత్రం తెలుగు చిత్రసీమలోనే ప్రారంభమైంది. రామ్ ప�
Free Bus | ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఈ స్కీమ్ అనగానే మొదట గుర్తొచ్చేది కర్ణాటక రాష్ట్రం. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసింది. ఆ తర్వాత తెలంగాణలో �
Pawan Kalyan | న్యాయవ్యవస్థను భయపెట్టేలా, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Sriranganatha Swamy | తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారికి సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
Dalit Cook: స్కూల్ పిల్లలకు వంట చేయకుండా దళిత మహిళను అడ్డుకున్న ఆరుగురు వ్యక్తులకు తమిళనాడు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు వాదించారు.
Ajith | తమిళనాడులోని కరూర్లో దళపతి విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన వ
Vijay | తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనలో మొత్తం 41 మంది ప్ర�
Vijay | తమిళనాడులోని కరూర్లో జరిగిన టీవీకే పార్టీ రోడ్ షో ఘోర విషాదాన్ని మిగిల్చింది. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ఈ సభలో తొక్కిసలాట జరగగా 41 మంది దుర్మరణం చెందారు.
Trisha | తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెద�
Vijay | తమిళనాడులోని కరూర్ పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రాజకీయ సభ మృత్యుక్షేత్రంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విష