Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో ముసలం పుట్టించాయి. ఆ రాష్ట్ర బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కే అన్నామలై, తమిళిసై సౌందర్రాజన్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇరువురి మద్దతుదారులు సామాజ
తమిళనాడులో ఇండియా కూటమి క్లీన్స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి హవ�
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Tamilisai Soundararajan: తమిళిసై సౌందర్యరాజన్.. ఇవాళ లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినట్లు ఆమె ఇవాళ తెలిపారు.
ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గురువారం విడుదల చ
వివాదాల గవర్నర్గా పేరు సంపాదించుకున్న తమిళిసై సౌందర్రాజన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు తన రాజీనామా లేఖను పంపగానే ఆమె ఆమోదించారు. రాజ్యాంగబద్ధ పదవికి రాజీనామా చేసిన
నేను రెండున్నరేండ్ల కిందటి వరకు తెలంగాణ జన సమితి బాధ్యుడిగా ఉన్న. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా, ఆ తర్వాత పార్టీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కే
Kodandaram | సీఎం రేవంత్రెడ్డి తెలివిగా ఆడిన రాజకీయ చదరంగంలో కోదండరాం త్రిశంకు స్వర్గం లో ఇరుక్కుపోయారు. ‘పదవి ఇచ్చినట్టు ఉండా లి.. కానీ అధికారంలో ఉండకూడదు’ అనే తరహాలో రేవంత్ వేసిన స్కెచ్కు కోదండరాంకు పం చ్ �
నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ తీవ్రమైన పక్షపాతంతో నిర్ణయం తీసుకొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరి విషయంలో �